విమానాశ్రయాల ప్రైవేటీకరణను మోదీ సర్కారు మళ్లీ మొదలుపెట్టింది. ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ నుంచి పెద్ద ఎత్తున ఆదాయాన్ని పొందాలన్న లక్ష్యం పెట్టుకున్న కేంద్రం.. ఏకంగా వచ్చే ఏడాది మార్చికల్లా దేశంలోని 13 ఎయిర్
HMPV | దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైరస్ ఏడుగురికి పాజిటివ్గా తేలింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల వద్ద పర్యవేక్�
విమానాశ్రయాల్లో కడుపు నింపుకునేందుకో, దాహం తీర్చుకునేందుకో ప్రయత్నిస్తే జేబుకు చిల్లు పడుతుంది. బయట రూ.10కు దొరికే సమోసాకు విమానాశ్రయాల్లో దాదాపు రూ. 100 చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Bomb Threats | దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపు (Bomb Threats) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా 400కుపైగా విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) అప్ర�
Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట పాఠశాలలకో, విమానాశ్రయాలకో, షాపింగ్ మాల్స్కో ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.
Minister Rammohan Naidu | నాగార్జున సాగర్తో(Nagarjuna Sagar) పాటు మరికొన్ని విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Global Microsoft Cloud Outage : మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్లో ఊహించని రీతిలో జాప్యం జరుగుతున్నదని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
సెల్ఫ్ డ్రైవ్ కార్ షేరింగ్ ప్లాట్ఫాం సేవల సంస్థ జూమ్కార్..ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో హైదరాబాద్తోపాటు 19 విమానాశ్రయాల్లో నేరుగా సెల్ఫ్-డ్రైవ�
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని పలు స్కూళ్లకు ఈమెయిల్ ద్వారా వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర అలజడిని రేపాయి. గుర్తుతెలియని దుండగులు మరోసారి అదే పనిచేశారు.
నాలుగు కోట్లకుపైగా జనాభా.. దేశానికి ఐటీ అడ్డా.. వ్యాక్సిన్లా తయారీలో ప్రపంచానికే దిక్సూచి.. అనేక అంతర్జాతీయ పరిశ్రమల కేంద్రం.. నిత్యం వేల సంఖ్యలో దేశ, విదేశీ ప్రయాణాలు.. ఇదీ తెలంగాణ రాష్ట్రం ఘనత. అయినా రాష్ర
ఖతార్ రాజధాని దోహాలోని ‘హమద్' ఎయిర్పోర్ట్ 2024 సంవత్సరానికి గాను ‘ప్రపంచ ఉత్తమ విమానాశ్రయం’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. సింగపూర్లోని చాంజీ ఎయిర్పోర్టు 2వ స్థానం సాధించింది. ‘స్కైట్రాక్స్' ఏటా వరల్డ
Digi Yatra | ఈ నెల చివరినాటికి మరో 14 విమానాశ్రయాల్లో డిజీ యాత్ర అమలులోకి రానున్నది. విమానాశ్రయాల్లో ఎలాంటి చెకింగ్ లేకుండానే నేరుగా విమానం ఎక్కేందుకు వీలుగా ఈ డిజీ యాత్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.