న్యూఢిల్లీ: ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులను భౌతికంగా తనిఖీ చేయడం త్వరలో ఓ కచ్చితమైన నిబంధనగా ఉండకపోవచ్చని విమానయాన శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దశలవారీగా విమానాశ్రయా ల్లో 2-4 బాడీ స్కానర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు.
దీని తర్వాత ప్రమాణికులు, సిబ్బందిని భౌతికంగా తనిఖీ చేయడం అనేది ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉంటుందని అన్నారు.