DGCA | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ 787, 737 విమానాల ఇంధన స్విచ్ లాకింగ్ సిస్టమ్ను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టాలని సూచించింది. ఈ నెల 21 నాటికి
Shraddha- Rahul | ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ స్త్రీ2 రచయిత రాహుల్ మోడీతో ప్రేమలో ఉందంటూ కొన్ని రోజులుగా అనేక ప్రచారాలు నెట్టింట హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య శ్రద్ధా కపూర్ రాహుల్తో తరచూ కనిపిస్
వాణిజ్య విమానాల పైలట్లకు నిర్వహించే వైద్య పరీక్షలపై పౌర విమానయాన డెరెక్టర్ జనరల్ (డీజీసీఏ) కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వారు ఎయిర్ఫోర్స్ బోర్డింగ్ సెంటర్లలో మాత్రమే వైద్య పరీక్షలు చేయించుక�
Air india | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air india)కు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంస్థకు చెందిన డ్రీమ్లైనర్ ఫ్లైట్ ఇటీవలే అహ్మదాబాద్లో కుప్పకూలిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు శుక్రవారం విమానం పైలట్ రూపంలో ఇబ్బంది ఎదురైంది. అయితే ఇది కాస్త అత్యవసరంగా మూత్రపిండాల చికిత్స చేయించుకోవాల్సిన మహిళకు వరంగా మారింది! శుక్రవారం జలగావ్లో ప
పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్ర యాణికులకు విమానయాన సంస్థ లు కీలక సూచనలు చేశాయి. వి మానాలు బయల్దేరే సమయానికి 3 గంటలు ముందే విమానాశ్రయాలకు రావాలని ప్రయాణికులను కోరాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ గగనతలాన్ని విదేశీ ఎయిర్లైన్స్ వినియోగించడం లేదు. జర్మనీ వైమానిక సంస్థ లుఫ్తాన్సా గ్రూప్ గురువారం స్పందిస్తూ, తమ విమానాలు పాకిస్థాన్ గగనతలం మీదుగ
ప్రయాణికులు విమానాశ్రయాలకు తమ విమానాలు బయల్దేరే సమయానికి మూడు గంటలు ముందుగానే రావాలని విమానయాన సంస్థలు కోరాయి. పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను ప్రభుత్వం కట్టుది�
పాకిస్థాన్ గగనతలాన్ని మూసేయడంతో మన దేశం నుంచి రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమానాల్లో పాటించవలసిన ప్రమాణాలను పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) శనివారం వి
DGCA | భారత్కు చెందిన విమానాలకు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ విషయంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో దాయాది దేశం సైతం విమానాలకు గగనతలాన్ని మూసి�
ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే.. ఫోన్తో పాటు పవర్ బ్యాంకును కూడా బ్యాగులో పెట్టేస్తాం. అయితే, విమానయానం చేసేటప్పుడు అలా కుదరకపోవచ్చు. ఎందుకంటే, విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకుల వాడకంపై ఆంక్షలు పెరుగుతున్
Trade War: బోయింగ్ విమానాలను కొనవద్దు అని చైనా తన ఎయిర్లైన్స్ సంస్థలకు ఆదేశం జారీ చేసింది. అమెరికా భారీగా దిగుమతి సుంకాలు విధించిన నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకున్నది.
దేశీయంగా విమానాలు ఎక్కేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 7 శాతం నుంచి 10 శాతం వృద్ధితో 16.4 కోట్ల నుంచి 17 కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నదన
శుక్రవారం 25కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 7 ఇండిగో, 7 విస్తారా, 7 స్పైస్జెట్, ఆరు ఎయిరిండియా విమానాలకు శుక్రవారం భద్రతాపరమైన హెచ్చరికలు వచ్చాయి.
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు పెద్ద సమస్యగా మారిపోయింది. ఫోన్లు, ఈమెయిళ్లు, సోషల్ మీడియా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న బెదిరింపులతో విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. ఫలితంగ�