అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్తను అందించింది విస్తారా ఎయిర్లైన్స్. టాటా-సింగపూర్ ఎయిర్లైన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ విమానయాన సంస్థ.. అంతర్జాతీయ ప్రయాణికులకోసం 20 నిమిషాలపాటు వై-ఫైను ఉచితంగా అ�
విమానాల్లో 12 ఏండ్ల లోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీచేసింది. పిల్లల సీటింగ్ సమస్యలను పరిష్కరి
దేశీయ విమానయాన సంస్థల నష్టాలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం, విమాన ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థల నష్టాలు రూ.3-4 వేల కోట్లకు తగ్గొచ్చని దేశీయ ర
Fly 91: ఫ్లై 91 విమానయాన సంస్థకు .. డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఎయిర్ ఆపరేటర్స్ సర్టిఫికేట్ను ఆ సంస్థకు అందజేశారు. ఆ ఎయిర్లైన్స్ సంస్థకు రెండు ఏటీఆర్-72 విమానాలు ఉన్నాయి. త్వరలోనే సర్వీసులను ప్రారంభ�
సీటు కేటాయింపుపై విమానయాన సంస్థ లు అదనపు రుసుములు వసూలు చేస్తుండటంపై వేలాది మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి అదనపు రుసుములు వసూలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అమల్ల
వినీలాకాశంలోకి ప్రైవేటు ఎయిర్లైన్స్ ప్రయాణం ప్రారంభించిన గత మూడు దశాబ్దాల్లో సగటున దాదాపు ఏడాదికో కంపెనీ చొప్పున మూతపడ్డాయి. తాజాగా దివాలా పిటిషన్ వేసిన వాడియా గ్రూప్ కంపెనీ గో ఫస్ట్ మనుగడ కోసం క�
విమానంలో మీరు ఓ తరగతి టికెట్ బుక్ చేసుకొంటే.. మీ ప్రమేయం లేకుండానే సదరు విమానయాన సంస్థ దాన్ని దిగువ తరగతికి మార్చిందా? ఇకపై అలా చేస్తే విమానసంస్థలు ప్రయాణికులకు టికెట్ డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటు�
విమాన ప్రయాణికుల క్లాస్ను విమానయాన సంస్థలు తగ్గించిన సందర్భాల్లో పన్నులతో సహా టిక్కెట్ ధరలో 75 శాతం మొత్తాన్ని ఆ ప్రయాణికుడికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ప్రయాణ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులపై చర్య తీసుకోవడంలో సంబంధిత విమానయాన సిబ్బంది విఫలమైతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విమానయాన నియంత్రణ సంస్థ ‘ద డైరెక్టరేట్ �
విమానాల్లో కోరుకున్న చోట సీటు కావాలంటే ప్రయాణీకులు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఓ తాజా సర్వేలో గడిచిన 12 నెలల్లో మూడింటా ఒక వంతు ప్రయాణీకులు తమకు నచ్చిన చోట కూర్చోవడం కోసం ఎయిర్లైన్స్కు ఎక్కువ
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులందరూ మాస్కు ధరించేలా చూడాలని
ఇండిగో విమానాల్ని నడిపే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆర్థిక ఫలితాల్ని అధిక ఇంధన ధరలు దెబ్బతీసాయి. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ నికరలాభం భారీగా రూ. 1,682 కోట్లకు పెరిగిపోయింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ