ఎయిర్పోర్టు కౌంటర్లలో స్పైస్జెట్ సహా కొన్ని ఎయిర్లైన్స్ బోర్డింగ్ పాస్పై రూ.200 అదనంగా వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తటంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించా�
హైదరాబాద్-భోపాల్ మధ్య కొత్త విమాన సర్వీసును ప్రారంభించినట్టు ఫ్లై బిగ్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. భోపాల్లోని రాజభోజ్ ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుక
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారంలో 4 రోజుల పాటు విమానాలు నడపడానికి ఇండిగో సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇండిగో, ఏపీ ఎయిర�
విమానం ల్యాండింగ్ సమయంలో చిక్కులు ‘5జీ’ సిగ్నళ్లతో ‘రాడార్ అల్టీమీటర్’కు అంతరాయం ఇదే జరిగితే తీవ్రస్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం! అమెరికాలో అమల్లోకి వచ్చిన 5జీ సేవలు ఎయిరిండియా సహా పలు సర్వీసులు బంద్ �
5G Services | అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి టెలికం దిగ్గజ కంపెనీలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ సంస్థలు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన
రూ.15 లక్షల కోట్ల నష్టం: ఐఏటీఏ బోస్టన్ (యూఎస్), అక్టోబర్ 5: కరోనా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ విమానయాన పరిశ్రమ భారీ నష్టాల్ని చవిచూస్తున్నది. 2020-2022 మధ్యకాలంలో పరిశ్రమకు 201 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15 లక్షల కో�
Domestic Flights | 85శాతం కెపాసిటీతో దేశీయ విమానాలు | దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశీయ విమానాల్లో ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచింది. ప్రస్తు
Spicejet: స్పైస్ జెట్ ( Spicejet ) విమానయాన సంస్థ సెప్టెంబర్ 15 నుంచి 25 మధ్య మొత్తం 38 విమానాల రాకపోకలను పునఃప్రారంభించనుంది. ఈ మేరకు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్
విమానయాన పరిశ్రమపై ఇక్రా అంచనా న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.26,000 కోట్లకు చేరవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనాల్ని ప్రకటించింది. అలాగే ఈ పరిశ్రమ రుణ
మెల్బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన సెంట్రల్ బ్యాంక్తో పాటు ఆ దేశ పోస్టల్ సర్వీసు, ఇతర బ్యాంకుల వెబ్సైట్లు క్రాష్ అయ్యాయి. అమెరికాకు చెందిన కొన్ని ఎయిర్లైన్స్కు కూడా ఇంటర్నెట్ సరఫరా నిలిచిపో
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి వచ్చే విమాన ప్రయాణికుల కరోనా టెస్ట్ రిపోర్ట్స్ను సరిగా పరిశీలించని నాలుగు విమానయాన సంస్థలపై చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దేశ రాజధానిలో కరోనా నాల�
ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియ షురూ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కీలక ఘట్టానికి తెర లేచింది. 100 శాతం వాటా విక్రయం కోసం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రా