వ్యవసాయశాఖ సహకారంతో వచ్చే రెండు నెలల్లో ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి నేల ఆరోగ్యంపై స్వచ్ఛంద సేవకులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.
విద్యార్థుల ఆందోళనకు ప్రొ డఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాజమాన్యం దిగివచ్చిం ది. వర్సిటీలో రెండు రోజులుగా పీజీ, పీహెచ్డీ విద్యార్థులు తమకు పెంచిన ైస్టెపెండ్ను ఆగస్టు నెల నుంచి అమలు చేయాలని
తమ సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం ఆగని వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు తేల్చిచెప్పారు. పీజీ, పీహెచ్డీ విద్యార్థుల ైస్టెపెండ్తో పాటు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశ�
రైతు చైతన్యంతోనే పంటల సాగు అధిక దిగుబడులు సాధ్యమని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. అల్దాస్ జానయ్య తెలిపారు. సోమవారం రెండో రోజు పీజేటీఏయూ , కోరమాండల్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సద�
Mega Rythu Mela | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదీల్లో మెగా రైతు మేళాను నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడించార�
అగ్రికల్చర్ యూనివర్సిటీలో పేపర్ లీకేజీ వ్యవహారంలో పెద్ద తలలు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాయా? చిరుద్యోగులపై వేటు వేసి వారిని బలిపశువులను చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ లీకేజీ కేవలం ఇన్ �
హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ముగ్దం నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు నష్ట పరిహారం విషయంలో అలాగే వర్సిటీలో ఉద్యోగాల కల్పనలో అన్ని విధాల న్యాయం చేస్తామన�
వ్యవసాయ యూనివర్సిటీలో పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని గ్రాడ్యుయేట్ ఏఈవో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖలో ఏఈవోలుగా పనిచేస్తూ.. ఉద్యో�
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురు వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేయడంతోపాటు థర్డ్ ఇయర్ బీఎస్సీ(అగ్రికల్చర్) �
యూరియా కోసం వేకువజాము నుంచే రైతులు పడ్డ అగచా ట్లు అన్నీ ఇన్నీ కావు. వానకాలం, యాసంగి.. కాలమేదైనా కొరత కామన్ అన్నట్టు యూరియా కోసం యావత్ రాష్ట్ర రైతాంగమంతా సొసైటీల వద్ద బారులు తీరి నరకం చూ సింది.
వ్యవసాయంలో యూరియాకు ప్రత్యామ్నాయంగా జీవ వ్యర్థాల ద్వారా తయారయ్యే ఎరువులు వినియోగాన్ని పెంచాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య సూచించారు. దే
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం బీసీ సెల్ను రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నట్టు వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలి�
రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేసేందుకు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన సార్ (సింథటిక్ ఆపరేట్) డాటాను వినియోగించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల న