ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం బీసీ సెల్ను రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నట్టు వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలి�
రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేసేందుకు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన సార్ (సింథటిక్ ఆపరేట్) డాటాను వినియోగించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల న
పచ్చని చెట్లను చెరబట్టి పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, వందల ఎకరాల భూములను స్వాహా చేయడమే కాంగ్రెస్ ప్రజాపాలన లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది రేవంత్రెడ్డి ప్రభుత్వం.
రాష్ట్రంలో వరి సాగుకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ దామోదర్రాజు తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టంచేశారు. మంగళవారం ఉదయం భూసేకరణకు వచ్చిన రెవెన్యూ అధికారులు, పోలీసులను వారు అడ్డుక�
వానకాలం సీజన్ విత్తనాలకు సంబంధిం చి రైతులు ఇబ్బంది పడొద్దని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం సీడ్ అండ్ రిసెర్చ్ టెక్నాలజీ(ఎస్ఆర్టీసీ)డైరెక్టర్ మాధవీలత సూచించారు. రాష్ట్రంలోని నేలలక�
జ్ఞానాలకు నిలయాలు ఉన్న స్థలాల్లో ప్రకృతి సంపదపై బుల్డోజర్లను ప్రయోగించవద్దని వక్తలు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో పూర్వ విప్లవ విద్యార్థుల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్�
టమాటకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉందని, వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలను మరిన్ని మార్కెట్లోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉ�
వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపునకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకోసం విరమణకు దగ్గరగా ఉన్న ప్రొఫెసర్లు ప్రభుత్వంలో భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట�
తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 14 ఏండ్ల తర్వా త రిజిస్ట్రార్, సంచాలకులు, డీన్తోపాటు పలు కీలక పదవులకు పూర్తిస్థాయి నియామకాలు జరిగాయి. రిజిస్ట్రార్గా డాక్టర్ జీఈసీహెచ్ విద్యాస�
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ శ్రీనివాసులు శెట్టి సుముఖత వ్యక్తం చేసినట్టు య