వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని, జీవో 55ను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు మరోమారు �
జిల్లా అభివృద్ధికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపడుతున్న పనుల పురోగతి, ప్రభుత్వ ప్రాధాన్యత పనులపై వివిధ శా�
వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించొద్దని, భూములను కేటాయిస్తూ ఇచ్చిన జీవో నంబర్-55ను ప్రభుత్వం వెంట నే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాలయ ఝాన్సీ డిమాండ్ చేశారు.
ప్రతి మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలితాలివ్వాలంటే మనమంతా నిరంతరం కృషి చేయాలని, భారత వ్యవసాయ పరిశోధనా మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.ఉదయ్సింగ్ గౌతమ్ అన్నారు.
దేశంలో ఆహార భద్రతకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీ అవసరమని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జి ఉప కులపతి డా. రఘునందన్రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అద్భుత ప్రగతి సాధించిందని బ్రెజిల్ ఫెడరల్ రూరల్ యూనివర్సిటీ ఆఫ్ పెర్నంబుకో వ్యవసాయ బయోడైవర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ గెరాల్డ్ యుజెనియో ప్రశంసించారు.
నేను పుట్టింది కామారెడ్డి జిల్లా పోసాని పేటలో. జిల్లాల పునర్విభజనకు ముందు నిజామాబాద్ జిల్లాలో ఉండేది. నా చిన్నతనంలోనే మా కుటుంబం అక్కడికి పది కిలోమీటర్ల దూరంలోని రామారెడ్డికి వలస వచ్చింది. పదో తరగతి వర
సీఎం కేసీఆర్ హామీ మేరకు ఆదిలాబాద్లో కొత్త వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ అకడమిక్ ఇయర్ (2023-24)లో 60 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. శనివారం ఇన్చార్జి వీసీ రఘునందన్రావు అధ్యక్షతన వ్య
యంత్రంతో పత్తి తీసే ప్రయోగం విజయవంతమైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో సాగు చేస్తున్న పత్తిని గురువారం యంత్రంతో ఏరే ప్రయోగం నిర్వహించారు
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థతో వ్యవసాయవర్సిటీ ఒప్పందం హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పుల నేపథ్యంలో పంటల సరళి, వాటర్షెడ్లపై అధ్యయనం చేసేందుకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర
PG Councelling | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్డీ కోర్సులకు ఆఫ్లైన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్డీ, పీజీ కోర్సుల
చెన్నై: తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్శిటీ విద్యార్థులు 90 శాతం మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. సుమారు 5000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 500 మంది పాస్ కాగా 4500 మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అ