ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ శ్రీనివాసులు శెట్టి సుముఖత వ్యక్తం చేసినట్టు య
నూతన సాంకేతిక పద్ధ్దతులు అందిపుచ్చుకొని వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ డాక్టర్ పి.రాఘురాంరెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులకు సూచి�
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన డీహెచ్ఎం-206 హైబ్రిడ్ మొకజొన్న రకానికి జాతీయస్థాయిలో డిమాండ్ ఉందని రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి పేర్కొన్నారు.
వ్యవసాయ యూనివర్సిటీ: వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఎడ్యుకేషన్) డాక్టర్ ఆర్సీ అగర
వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజాగా మరో 8 రకాల నాణ్యమైన వరి, మక్కజొన్న, రాగి, సజ్జ, జొన్న వంగడాలను విడుదల చే సింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం సోమవారం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్, పీజేటీఎస�
తెలంగాణ పునర్నిర్మాణానికి సమష్టిగా కృషిచేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధిలో ముందుకు వెళ్లే అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకులు ప్రొ. జి.హరగోపాల్ అన్నారు.
రెండు మూడు వర్షాలు పడి నేల చల్లబడ్డాక సాగుకు ఉపక్రమించాలని, తొలకరి చినుకులకే విత్తనాలు నాటి నష్టపోవద్దని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉపసంచాలకులు(ఏడీఆర్) డాక్టర్ మల్లారెడ్డి రైతులకు సూచిం
వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల భూముల జోలికి వస్తే ఊరుకొనేది లేదని రంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి గుండె శివ హెచ్చరించారు.
హైకోర్టు నిర్మాణానికి వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఇవ్వొద్దంటూ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ ఖండించారు.