రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ముందుగా కోరుట�
2014కు ముందు నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఒక్కటే వ్యవసాయ మార్కెట్ ఉండేది. రైతులు తమ పంటలను విక్రయించాలంటే తిరుమలగిరి లేదా సూర్యాపేట జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి.
ఈ నెల 27న తాండూరులో మంత్రి హరీశ్రావు పర్యటన చేపట్టి రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వెల్లడించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దశాబ్దాల తరబడి వేరొకరి పేరుతో వ్యాపారాలు చేసే వారి చిరకాల వాంఛ ఒకటి రెండు రోజుల్లో తీరబోతోంది. దీంతో సదరు వ్యాపారుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది.
రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నల్లగొండ జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు అన్నారు. గురువారం హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించి�
రంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పసుపు ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.11,010 పలికింది. గత ఆరేండ్లుగా రూ.7 వేలు మాత్రమే ఉండగా.. ఈ సీజన్ అమాంతం రూ.11 వేలకు పెరగడంతో పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేస
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. పట్టణంలో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవార�
రైతులు సాగు చేసే పంటల్లో అధిక దిగుబడి రావాలనే ఉద్దేశంతో పంట పొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. పురుగుల మందులు, రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గడంతో సాగు చేసే పంటలో దిగుబడి చాలావ
దేశంలో నిజమైన రైతు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షంతో తడిసిన ధాన�
ఖమ్మం నగరంలోని త్రీటౌన్లో రూ.కోటి ప్రభుత్వ నిధులతో కార్మిక భవనం నిర్మిస్తామని, రూ.10 కోట్లతో ఖమ్మం ఏఎంసీని అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార
వడగండ్ల వాన మళ్లీ భయపెట్టింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. వరితోపాటు ఇతర పంటలు దెబ్బతినగా, మెజార్టీ గ్రామా
వరుస సెలవుల తరువాత తొలిరోజు తరహాలోనే రెండోరోజు (మంగళవారం) కూడా ఆంధ్రా, తెలంగాణలోని ఆయా జిల్లా ల నుంచి సుమారు 60 వేల బస్తాల మిర్చి పంటను రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని మిర్చియార్డుకు తీసుకొచ్చారు.