ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పంట ధరలు స్టాక్ మార్కెట్ షేర్ల ధరలకంటే ఎత్తుపల్లాలను చూస్తున్నాయి. రైతులు పంటను తక్కువగా తెచ్చిన రోజు వ్యాపారులు ధరలు అమాంతం పెంచుతున్నారు. ఆ ధరలను పోల్చుకొని అన్నదాత�
ఐదు రోజుల వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. మిర్చి యార్డుకు రైతులు భారీగా సరుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అధికారులు, వ్యాపారులు భావించినా ఆశించిన మేర వ�
వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు ధర నిర్ణయించిన తర్వాత కాంటాలో కోతలు ఎందుకు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ కార్యదర్శిని ప్రశ్నించారు. ఖమ్మం వ్
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పీ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఆమె జిల్లా మారెటింగ్ అధికారి పీ ప్రసాదరావ�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. తేజ మిర్చి క్వింటాల్కు జెండా పాట రూ.20,100 కాగా రూ.12వేల నుంచి రూ.17వేలకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడ్డ�
కందులకు రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. గురువారం క్వింటా రూ.8,509ధర పలుకగా శుక్రవారం రూ.8,661 కి పెరిగాయాయి. అంటే ఒక్కరోజులోనే దాదాపుగా రూ.160 పెరిగింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం 177 క్వింటాళ్ల కందు�
బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో మళ్లీ ఆర్ఎన్ఆర్ ధాన్యానికి ధరలు పెరిగాయి. మంగళవారం క్వింటా రూ.3,331 పలుకగా బుధవారం క్వింటా రూ.3,539 ధర పలికింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి అత్�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న నిర్మాణాలన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరగాలని రాష్ట మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పీ.లక్ష్మీబాయి సూచించారు. యార్డుల్లో వర్షపు నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని ఆదేశి
పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దళారులబారిన పడి పత్తి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తున్నారు. గత సంవత్సరం సీసీఐ �
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో సన్నగింజ రకం ధాన్యం రేటు పరుగులు తీస్తున్నది. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నది. నవంబర్ చివరి వారం నుంచి జై శ్రీరాం ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర నమో దు కాగా, సోమవారం రికార్�
నర్సంపేట శాసనసభ ఓట్ల లెక్కింపును వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నర్సంపేట ఎన్నికల అధికారి కృష్ణవేణి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఓట్ల �
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి ధర క్వింటాల్కు రూ.7130 పలికింది. భారత ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.7,020 ఉండగా ఇక్కడ రూ.110 అధికంగా పలికింది.
నియోజకవర్గ ప్రజలు నా దేవుళ్లని, నేను పూజారిని మాత్రమేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మ�