పెబ్బేరు, ఆగస్టు 3 : అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డు ఆవరణలో రూ.99 లక్షల నిధులతో షాపింగ్ కాంప్లె�
కాశీబుగ్గ, మార్చి 16: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రోజరోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం క్వింటాల్కు రూ.10,235 ఉండగా బుధవారం 10,310 పలికింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన
ఖమ్మం : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుమారు 20 రోజుల కిత్రం ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ మూతపడింది. ఆ తర్వాత లాక్డౌన్ సైతం అమలులోకి వచ్చింది. తిరిగి సోమవారం మార్కెట్లో క్రయ విక్రయాలు మొదలు కాగా తొ�