ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణస్వీకారం బుధవారం మార్కెట్ ప్రాంగణంలో జరగనున్నది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హాజ
పత్తి ధరలు రోజురోజుకూ పడిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది రూ.10వేలకు పైగా పలికిన పత్తి ధరలు ఈ ఏడాది పూర్తిగా భిన్నంగా తక్కువ ధరలు వస్తుండటం తో పెట్టిన పెట్టుబడికూడా రాని పరిస్థితి �
మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ తర్వాత అత్యధికంగా ఆదాయం వచ్చే మార్కెట్ల్లో దేవరకద్ర ఒకటి. వానకాలం, యాసంగిలో రైతులు పండించిన ధాన్యం పెద్దఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుండటంతో మంచి ఆదాయం �
పెబ్బేరు, ఆగస్టు 3 : అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డు ఆవరణలో రూ.99 లక్షల నిధులతో షాపింగ్ కాంప్లె�
కాశీబుగ్గ, మార్చి 16: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రోజరోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం క్వింటాల్కు రూ.10,235 ఉండగా బుధవారం 10,310 పలికింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన
ఖమ్మం : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుమారు 20 రోజుల కిత్రం ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ మూతపడింది. ఆ తర్వాత లాక్డౌన్ సైతం అమలులోకి వచ్చింది. తిరిగి సోమవారం మార్కెట్లో క్రయ విక్రయాలు మొదలు కాగా తొ�