ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అన్ని రంగాల్లోను దేశాన్ని అధోగతి పాలుచేసిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. నిర్మ�
సాయుధ బలగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రిక్రూట్మెంట్ స్కీంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్నిపథ్ సత్యాగ్రహ దీక్షను చేపట్టను�
Minister Harish rao | అగ్నిపథ్ వద్దన్న యువకులను కాల్చి చంపుతున్నారని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్ర మంగళం పాడుతున్నదని ఆరోపించారు.
Minister Errabelli Dayaker rao | ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. అగ్నిపథ్ విధానం తీసుకొచ్చి దేశరక్షణతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశార
Rakesh | అగ్నిపథ్ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్ అంతిమయాత్ర కొనసాగుతున్నది. వరంగల్లోని ఎంజీఎం నుంచి ఆయన స్వస్థలమైన దబీర్పేట వరకు జరుగనుంది. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతిమయాత్రలో
Visakhapatnam | అగ్నిపథ్ ఆందోళనలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి వ్యాపించాయి. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే రైల్వే స్టేషన్లపై దాడి జరగొచ్చన్న ఇంటెలిజ�
సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అగ్గి రాజేసింది. యువకుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకర ఘటన చోటుచేసుకుంది. అయితే తాము
తన అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని అతడు కన్న కలలు కల్లలయ్యాయి. సైనికుడు కావడమే లక్ష్యంగా అతడు పడ్డ కఠోర శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎలాగైనా జవాను కావాలన్న పట్టుదలతో రెండుసార్లు ‘రిక్�
ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం దాదాపు పది �
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ను రద్దు చేయాలని సీపీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా జిల్లా కేంద్�
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాల్లో చేపట్టిన అగ్నిపథ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు దాసరి కళావతి డిమాండ్ చేశారు.శుక్రవారం పట్టణంలో పాత బస్టాండ�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరిగిన ధర్నా హింసాత్మకం కావడంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణించడం బాధా�
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల తన స్వగృహంలో శుక్రవారం ఆయన మాట