పాట్నా: అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలతో ఒకవైపు బీహార్ మండుతుంటే, మరోవైపు అధికారంలో ఉన్న జేడీయూ, బీజేపీ తమ మధ్య పోరులో బిజీగా ఉన్నాయని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించారు.
Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (CM Bhagwant Mann) సంగ్రూర్ ఉపఎన్నికల్లో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. కారు రూఫ్టాప్ నుంచి నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో
Rajnath Singh | ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు నానాటికి తీవ్రరూపం దాల్చుతున్నాయి. యువత, ఆర్మీ ఉద్యోగార్థులు రైల్వే స్టేషన్లే లక్ష్యంగా
సైన్యంలో తాత్కాలిక నియామకానికి ఉద్దేశించిన ‘అగ్నిపథ్' పథకం రేపిన మంటలు ఇంకా చల్లారడంలేదు. తమ భవిష్యత్తును కాలరాసేలా ఉన్న ఈ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాలుగో రోజు కూడా ఆర్మీ ఉద్యోగా�
ఆర్మీ ఉద్యోగార్థుల కసరత్తుతో జార్ఖండ్లోని జామ్దోబాలో ఉన్న జరియా లోదానా గ్రౌండ్ వారం రోజుల క్రితం వరకూ ఎంతో సందడిగా ఉండేది. అయితే, గత నాలుగురోజులుగా ఆ మైదానంలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. వ్యాయామం, ర�
అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఇంత భారీయెత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతాయని తాను ఊహించలేదని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ అన్నారు. ఆందోళనలు హింసాత్మకంగా చేయొద్దని, శాంతియుతంగా ఉండాలని
భారత ఆర్మీ వ్యవస్థను నాశనం చేసే పథకం అగ్నిపథ్ అని కార్గిల్ హీరో, రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ భక్షి అన్నారు. ఈ పథకం వ్యవస్థను షార్ట్ టర్మ్గా మార్చేసే విధానమని వెల్లడించారు. ఇలాంటి విధానాలు భారత ఆర్మీ�
పాక్.. ఫేక్.. బ్రేక్ ఇవే బీజేపీ విధానాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండా దేశభద్రత విషయంలో ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం తీసుకొని అగ్నిపథ్ను తెచ్చారని ఆయన ధ్వజమ
అగ్నివీరులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ కింద రిక్రూట్ అయిన అగ్నివీరులకు పలు రకాల స్కిల్స్ నేర్పిస్తామని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన అవేంటో వివరించారు. మిల�
త్రివిధ దళాల్లో సైనిక నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం దేశ యువతలో ఆందోళన కలిగిస్తోందని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి విన�
అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఆందోళనలు మొదట మొదలైంది బీజేపీ పాలిత రాష్ట్రాలనుంచే అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. అందుకు కొనసాగింపే శుక్రవారం స�