దేశ యువతలో ఆందోళనకు కారణమవుతున్న అగ్నిపథ్ స్కీంను కేంద్ర సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి �
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు పునరుద్ధరించబడ్డాయి. శుక్రవారం సాయంత్రం 6:35 గంటల నుంచి మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మూడు కారిడార్లలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్మ�
ఆర్మీలో పనిచేస్తున్న అక్కనుంచి ప్రేరణపొందాడు. ఆర్మీలో చేరి దేశసేవ చేయాలని పరితపించాడు. ఇందుకోసం నిత్యం శ్రమించాడు. రెండుసార్లు ఆర్మీ రిక్రూట్మెంట్కు హాజరై, చిన్నకారణంతో రిజెక్ట్ అయ్యాడు
Agnipath | దేశానికి సేవ చేస్తూ, ఆర్మీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువత ఆశలను వంచించే విధంగా కేంద్ర నిర్ణయం ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయప�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళన ఘటన దురదృష్టకరమని, ఈ ఆందోళనలో వరంగల్ యువకుడు రాకేశ్ మృతి తనను కలిచివేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎంతో భవి�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన తీవ్ర విచారకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల మొన్న రైతులు, నేడు యువత రోడ్లపైకి
రావాల్సి వచ్చిందని �
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో ఒకరు మృతి చెందడం, పలువురు గాయపడడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మొన్న �
హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారి తీసింది. పలు రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్�
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ ఉద్యోగార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆర్మీ అధికారులతో చర్చలకు 10 మంది రావాలని వారిని పోలీసులు కోర�
'అగ్నిపథ్ స్కీం' అనేది కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయమని మంత్రి సింగిరెడ్డి
నిరంజన్రెడ్డి మండిపడ్డారు. త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున