అరెస్టు చేసిన ఆర్మీ అభ్యర్థులను విడుదల చేయాలి భవిష్యత్తు ఆర్మీ రిక్రూట్మెంట్లో వారికి అనుమతివ్వాలి రాష్ట్రపతికి ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ విజ్ఞప్తి మోదీ దేశభక్తుడైతే అగ్నిపథ్ తెచ్చేవార
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శుక్రవారం దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టింది. అగ్నిపథ్ పథకం దేశ వ
ఆర్మీ నియామకాల కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఈనెల 27న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నిర్వహిస్తుందని ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ బుధవారం పేర్కొన్నారు.
Agnipath | అగ్నిపథ్కు (Agnipath) వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. రైల్వేస్టేషన్ విధ్వంస ఘటనలో తనపై కేసు పెడతారనే భయంతో
సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డి భువనగిరి అర్బన్, జూన్ 21: ఆర్మీని కాషాయ దళంగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, ఇందులో భాగంగానే అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిందని సీపీఐ రాష్ట్ర సహా�
ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీంను తక్షణమే రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఎవరికి వారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆ�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిటిషన్ వేశారు. సైన్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రిక్రూట్మెంట్ ప్ర
అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలపై బీహార్లో సంకీర్ణ పక్షాలైన బీజేపీ, జేడీయూ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. తమ నేతల ఇండ్లపై దాడులను అడ్డుకోవడంలో నితీశ్కుమార్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించగా, జే�
యువతకు మోదీ క్షమాపణ చెప్పాలి కేసులు ఎత్తేసి. ఆర్మీలో అవకాశం కల్పించాలి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండ, జూన్ 20: దేశాన్ని అగ్నిగుండంలా మార్చిన అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి �
ఆర్మీ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ను రద్దు చేయాలని సిద్దిపేటలో సోమవారం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు మహిపాల్గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించార�
హైదరాబాద్ : కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీలంక పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో మోదీ – అదానీ అవినీతి బంధంపై దే