Mahabubnagar | బొక్కల ఫ్యాక్టరీ(Bones factory)తో నుంచి వెలువడే దుర్గంధంతో తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆరోపిస్తూ స్థానికులు కంపెనీ ముందు ఆందోళనకు(Agitation) దిగారు.
చారిత్రాత్మక పోసారం గుట్ట హనుమాన్, వెంకటేశ్వరాలయ భూముల జోలికి వస్తే సహించేది లేదని నార్సింగి గ్రామస్థులు, హిందూ సంఘాలు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే...గండిపేట రెవెన్
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కారుపై అక్కడి రైతులు భగ్గుమంటున్నారు. బోరుబావులకు ప్రభుత్వం విద్యుత్తు మీటర్లు బిగిస్తుండటంపై తీవ్రంగా మండిపడుతున్నారు. యోగి సర్కారు మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా రా�
కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే లక్ష్యంగా కేంద్రం ట్రాయ్ని అడ్డుపెట్టుకొని కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించా�
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాది రాయిపడ్డ ఖమ్మం గుమ్మం ఇప్పుడు జాతి ముఖచిత్రాన్ని మార్చే వేదిక కానున్నది. తెలంగాణ వాదానికి పరీక్షగా నిలిచిన చోటు ఇప్పుడు బంగారు భారతాన్ని కలగంటున్నది.
మహారాష్ట్రలో విద్యుత్తు ఉద్యోగులు సమ్మె సైరన్ పూరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు బుధవారం నుంచి 72 గంటలు నిరవధిక సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో
బిల్కిస్ బానోపై లైంగికదాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడంపై గుజరాత్లోని సామాజిక కార్యకర్తలు తీవ్ర నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. దాహోడ్ జిల్లా రంధిక్పూర్ నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం
హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27, 28 తేదీల్లో 26 రాష్ర్టాలకు చెందిన సుమారు వంద మంది రైతు సంఘాల నేతలు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై సుదీర్ఘంగ�
ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యల పరిషారం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ�