ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యల పరిషారం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ�
కేంద్ర ప్రభుత్వం కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కోశాధికారి పి.కృష్ణ ప్రసాద్ అన్నారు. కిసాన్ సభ రెండు రోజుల ఆలిండియా వర్క్షాప్ సందర్భంగా బుధవ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట దీక్షలు మానుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హితవుపలికారు. సమాజంలో 56 శాతం ఉన్న బీసీల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే.. ప్రధా�
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆయా రంగాల నిపుణులతో సాకల్యంగా చర్చించే అలవాటు మోదీ సర్కారుకు ఎన్నడూ లేదు. తమ నిర్ణయం మూలంగా ప్రజలు కష్టనష్టాలకు గురైనా పట్టదు. హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు తీర్థ
అధిక ధరలను నియంత్రించాలని కోరుతూ 31న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు వి.ప్రభాకర్, దేవారాం కోరారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో
రాహుల్ భట్ హత్య నేపథ్యంలో తమను కశ్మీర్ నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలన్న పండిట్ వర్గం ఉద్యోగుల డిమాండ్కు కేంద్రం, జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం దిగొచ్చింది. కశ్మీరీ పండిట్ ఉద్యోగులను సురక్షిత
తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కూడా భుజాన ఎత్తుకున్నది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగాలను ఒడిసిపట్టుకునేందుకు...
కేంద్రం వడ్లు కొనేదాక కొట్లాట ఆగదు. గత ఏడాది వరకు రైతులు పండించిన ధాన్యాన్ని సొసైటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు కొని ఎఫ్సీఐకి అప్పగించేవి. ఈ ఏడాది కేంద్రం ధాన్యం కొనుగోలుపై మొండివైఖరి అవలంబిస్తున్నది. �
ద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ కమిషనర్ కే భాస్కర్, ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర.. ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారు తమ డిమాండ్లను, విజ్ఞప్తులను మాకు విన్నవించారని మంత్రి ఆళ్ల నాని...