అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తుతున్న ఉద్యోగ సంఘాలు మరో గంటలో భేటీ కానున్నాయి. ఉదయం11.30 నిమిషాలకు విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, �
అమరావతి : గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా దుర్గిలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం రాత్రి దుర్గి మండల కేంద్రంలోని బస్టాం�
బోనకల్లు : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ మండల కమిటీ, రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి మోదీ ది�
ఖమ్మం: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా బ్యాంకుల ఉద్యోగుల సమాఖ్య అధ్యక్ష్య, కార్యదర్శులు నాగేందర్, రాజేష్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ
అమరావతి : తొలగించిన కేజీహెచ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఏపీకి చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. విశాఖపట్నం నగరంలోని సీతమ్మధారలో మంత్రి అవంతి శ్రీన�
ఖమ్మం : ఎమ్మార్పీఎస్ టీఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున చలో ఢిల్లీ మాదిగ లొల్లి అనే కరపత్రాన్ని జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల �
మణుగూరు : బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 9,10,11 తేదీలలో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్ నేత కోటా శ్రీనివాస్ అధ్యక్�
దమ్మపేట: భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మికుల చట్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు చేస్తూ బలహీన పరుస్తుందని దీంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, వె�
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు. నిరసన కార్యక్రమాల్లో �
కొత్తగూడెం:ఢిల్లీలోని ఘజియాబాద్ సింగుబోర్డర్లో మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తూ జరుగుతున్న రైతుల ధర్నాకు సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ నాయకులు మద్ద�
ములుగు | జిల్లాలో మావోయిస్టుల వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపూరి కాలనీ గ్రామ సమీపంలోని భద్రాచలం-వెంకటాపురం జాతీయ ప్రదాన రహదారి పక్కన భీమదేవర కొండ అమరవీరులకు జోహార్లు అంట�
శ్రీరాంపూర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి గనుల వేలం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ గురువారం సింగరేణి వ్యాప్తంగా గనులు, ఓసీపీలపై కార్మికులతో కలిసి న