వరిధాన్యాన్ని కాంటాలు వేస్తుండగా పోలీసులు వచ్చి ఆపారంటూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేసిన సంఘటన వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సింగాపూ�
సైదాపూర్ మండలకేంద్రంలో యూరియా కోసం బుధవారం రైతులు ఆందోళన చేపట్టారు. పలు గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం ఉదయమే సింగిల్ విండో కార్యాలయం వద్దకు ఉదయమే వచ్చి సొసైటీ గోదాం ముందు చెప్పులతో క్యూ పెట్టారు. �
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం రైతులు రాస్తారోకో చేశారు. గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఉండడం, ఆదివారం సెలవు దినం కావడంతో యూరియా రాకపోవడంతో ధర్మారం, కొత్తపల్లి, బొమ్మ రెడ్డి పల్లి, ఎర్ర
యూరియా కోసం నిత్యం రైతులకు కష్టాలు తప్పడం లేదు. యూరియా వస్తుందనీ రైతులకు సమాచారం తెలిస్తే చాలు యూరియా కోసం రైతులు అన్ని పనులు మానుకొని వర్షం కురుస్తున్నా సొసైటీ ల ముందు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండల కేంద్రంలో సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని సారంగాపూర్, కోనాపూర్ సొసైటీలు, ఆగ్రోస్ ద్�
వీణవంక మండలంలో యూరియా కష్టాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం రైతును రోడ్డుపైకి తీసుకొచ్చింది. గత 15 రోజులుగా ఓపికగా ఎదురు చూసిన రైతన్నలు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎక్కి ధర్న�
ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. గోదావరి ఒడ్డున ఓ బండరాయిపై శనివారం సేదతీరుతున్నట్లు గా భక్తులకు మొసలి ప్రత్యక్షమైంది. శ్రావణమాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో నదికి స్నానానికి వస్�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై(KTR) తప్పుడు కేసులు పెట్టి.. అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravi Shankar )హెచ్చరించా�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తమకు ఉద్యోగాలివ్వాలని ఓ మాజీ హోంగార్డు (Home Guard) ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దిగేది లేదంటూ హైదరాబాద్లోని ఎల్బీస్టేడియం వద్ద టవర్పైకి ఎక్�