కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే లక్ష్యంగా కేంద్రం ట్రాయ్ని అడ్డుపెట్టుకొని కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించా�
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాది రాయిపడ్డ ఖమ్మం గుమ్మం ఇప్పుడు జాతి ముఖచిత్రాన్ని మార్చే వేదిక కానున్నది. తెలంగాణ వాదానికి పరీక్షగా నిలిచిన చోటు ఇప్పుడు బంగారు భారతాన్ని కలగంటున్నది.
మహారాష్ట్రలో విద్యుత్తు ఉద్యోగులు సమ్మె సైరన్ పూరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు బుధవారం నుంచి 72 గంటలు నిరవధిక సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో
బిల్కిస్ బానోపై లైంగికదాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడంపై గుజరాత్లోని సామాజిక కార్యకర్తలు తీవ్ర నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. దాహోడ్ జిల్లా రంధిక్పూర్ నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం
హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27, 28 తేదీల్లో 26 రాష్ర్టాలకు చెందిన సుమారు వంద మంది రైతు సంఘాల నేతలు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై సుదీర్ఘంగ�
ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యల పరిషారం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ�
కేంద్ర ప్రభుత్వం కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కోశాధికారి పి.కృష్ణ ప్రసాద్ అన్నారు. కిసాన్ సభ రెండు రోజుల ఆలిండియా వర్క్షాప్ సందర్భంగా బుధవ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట దీక్షలు మానుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హితవుపలికారు. సమాజంలో 56 శాతం ఉన్న బీసీల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే.. ప్రధా�
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆయా రంగాల నిపుణులతో సాకల్యంగా చర్చించే అలవాటు మోదీ సర్కారుకు ఎన్నడూ లేదు. తమ నిర్ణయం మూలంగా ప్రజలు కష్టనష్టాలకు గురైనా పట్టదు. హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు తీర్థ
అధిక ధరలను నియంత్రించాలని కోరుతూ 31న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు వి.ప్రభాకర్, దేవారాం కోరారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో