మాస్కో: ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తాలిబన్లతో రష్యా చర్చలు నిర్వహించనున్నది. అక్టోబర్ 20వ తేదీన అంతర్జాతీయ చర్చలు నిర్వహించేందుకు తాలిబన్లను రష్యా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవ
Pakistan | పాకిస్థాన్లో మొత్తం 12 భయంకరమైన ఉగ్రముఠాలు ఉన్నట్లు అగ్రరాజ్యం అమెరికా నివేదికలో వెల్లడైంది. వారం క్రితం అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో జరిగిన క్వాడ్ దేశాల సమావేశం
కాబూల్: ఇస్లాం మత సాంప్రదాయాల ప్రకారం పరిపాలించే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో ఆ దిశగా ఒక్కో అడుగూ వేస్తున్నారు. తాజాగా అక్కడి హెల్మాండ్ ప్రావిన్స్లో క్షురకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్థాన�
వ్యాక్సిన్ల తయారీకి భారత్కు రండి అఫ్గానిస్థాన్ను ఉగ్రవాద వ్యాప్తికి ఎవరూ వాడుకోకుండా చూడాలి ఐరాస సాధారణ అసెంబ్లీలో మోదీ ఐరాస, సెప్టెంబర్ 25: ప్రపంచంలో తొలి డీఎన్ఏ కరోనా వ్యాక్సిన్ ‘జైకొవ్-డీ’ని భా
కాబూల్: తాలిబన్లు అంటేనే క్రూరత్వం గుర్తుకువస్తుంది. అయితే అలాంటి రోజులు మళ్లీ ఆఫ్ఘనిస్తాన్లో కనిపించనున్నాయి. ఇటీవల ఆ దేశాన్ని మళ్లీ హస్తగతం చేసుకున్న తాలిబన్లు తాజాగా ఓ ప్రకటన చేశా�
ఇస్లామాబాద్: చాలా రోజుల తర్వాత పాకిస్థాన్ గడ్డపై క్రికెట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన న్యూజిలాండ్ సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రత ముప్పు ఉందంటూ టూర్నే రద్దు చేసుకున్న విషయం తెలుసు కదా. �
న్యూఢిల్లీ: అమెరికా పర్యటన కోసం ఇవాళ ఉదయం ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానం పాకిస్థాన్ వాయు మార్గం ద్వారా వెళ్తోంది. ఆఫ్ఘనిస్తాన్ రూట్లో మోదీ ప్�
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు న్యూయార్క్లో ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన తాలిబన్లు కూడా తమ ప్రతినిధిని పంపనున్న�
సార్క్ | పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోమారు చాటుకున్నది. సార్క్ సమావేశానికి ఆఫ్ఘనిస్థాన్ తరఫున తాలిబన్ల ప్రతినిథిని అనుమతించాలని పట్టుబట్టింది. దీనికి సభ్యదేశాలు ఒప్పుకోకపోవడంతో సార్క్ వార్షిక
అఫ్గాన్ బాలికలకు బాలుర మద్దతుకాబూల్, సెప్టెంబర్ 19: అఫ్గానిస్థాన్లో తాలిబన్ విద్యా మంత్రిత్వశాఖ శుక్రవారం నుంచి బాలుర ఉన్నత పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది. పురుష ఉపాధ్యాయులు, �
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్ల లక్ష్యంగా జలాలాబాద్లో వరుసగా రెండో రోజు కూడా పేలుళ్లు జరిగాయి. కాబూల్కు 80 మైళ్ల దూరంలోని నంగర్�
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై ఆగస్టులో జరిగిన డ్రోన్ దాడిలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై అమెరికా స్పందించింది. ఆ డ్రోన్ దాడి చేసింది తామే అని అగ