న్యూఢిల్లీ: ప్రపంచంలో బెస్ట్ పాస్పోర్ట్ దేశాల జాబితాలో జపాన్, సింగపూర్ తొలిస్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ మాత్రం అత్యంత ఘోరమైన స్థానానికి పడిపోయింది. ఆ దేశం 108వ స్థానంలో నిలిచింది. వీసా అవసరం లేకుండ
Covaxin Vaccine | తాలిబన్ల పాలన మొదలైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. పేదరికం, ఆకలి, నిరుదోగ్యం భారీగా పెరిగింది. ఈ క్రమంలో కరోనాతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కోవడం �
Afghanistan Budget | తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్
అదరగొట్టిన అబ్దుల్, ధృవ్ చాంద్రాయణగుట్ట: దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ‘మ్యాట్రిక్స్ ఫైట్ నైట్(ఎమ్ఎఫ్ఎన్)’ పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. అంతర్జాతీయ సూపర్ ఫైట
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్కు భారత్ అత్యవసర మందులు పంపింది. మనవతా సహాయంగా వీటిని సమకూర్చింది. కాబూల్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రతినిధులకు వీటిని అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తె�
న్యూఢిల్లీ: తాలిబన్ ఆధీనంలోని ఆఫ్ఘనిస్థాన్ నుంచి తాజాగా మరో విమానం దేశానికి చేరింది. ఆపరేషన్ దేవి శక్తి మిషన్లో భాగంగా 104 మంది ప్రజలతోపాటు సిక్కు మతానికి చెందిన పురాతన పవిత్ర గ్రంథాలను కాబూల్ నుంచి భ
కాబూల్, డిసెంబర్ 3: అఫ్గానిస్థాన్లో మహిళలపై పలువిధాల ఆంక్షలు విధిస్తున్న తాలిబన్లు తాజాగా వారికి అనుకూలమైన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మహిళలకు బలవంతంగా వివాహాలు చేయడాన్ని నిషేధిస్తూ తాలిబన్�
కాబుల్: టీవీల్లో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో.. మహిళల పాత్రలపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు నిషేధం విధించారు. స్థానిక తాలిబన్ ప్రభుత్వం తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్లు విధించిన కొత�
Afghanistan | ధనవంతుల కుటుంబానికి ఇచ్చి పెండ్లి చేస్తానని మాయమాటలు చెప్పి అమాయకులైన 130 మంది పేద మహిళలను విక్రయించిన ఓ దుండగుడిని అరెస్టు చేసినట్టు తాలిబన్ నేతలు వెల్లడించారు. నిందితుడు మ�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని ఒక మసీదులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయపడినట్లు సమాచారం. నంగర్హర్ ప్రావిన్స్ ట్రైలీ పట్టణంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఈ పేలుడు జరిగింది. ఘటనలో కొందరు గా
అఫ్గానిస్థాన్పై ప్రాంతీయ భద్రతా సదస్సును నిర్వహించడం ద్వారా ఆసియా చిత్రపటంపై తన ప్రాధాన్యాన్ని భారత్ చాటుకున్నట్టయింది. ఈ సదస్సుకు చైనా, పాకిస్థాన్ హాజరుకాలేదు. అఫ్గానిస్థాన్ ప్రతినిధులు లేకపోవడ
న్యూఢిల్లీ: జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్ ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో ప్రాంతీయ భద్రతా అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ గురించి వివిధ దేశాలకు చెందిన భద్రతా సలహాదారుల ఆ సమావ�
భారత్ ఆహ్వానానికి పాక్ నిరాకరణ న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై చర్చించడానికి భారత్ ఈ నెల 10న జాతీయ భద్రత సలహాదారుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ భేటీకి హాజరుకావాలని పా