న్యూఢిల్లీ: అమెరికా పర్యటన కోసం ఇవాళ ఉదయం ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానం పాకిస్థాన్ వాయు మార్గం ద్వారా వెళ్తోంది. ఆఫ్ఘనిస్తాన్ రూట్లో మోదీ ప్�
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు న్యూయార్క్లో ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన తాలిబన్లు కూడా తమ ప్రతినిధిని పంపనున్న�
సార్క్ | పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోమారు చాటుకున్నది. సార్క్ సమావేశానికి ఆఫ్ఘనిస్థాన్ తరఫున తాలిబన్ల ప్రతినిథిని అనుమతించాలని పట్టుబట్టింది. దీనికి సభ్యదేశాలు ఒప్పుకోకపోవడంతో సార్క్ వార్షిక
అఫ్గాన్ బాలికలకు బాలుర మద్దతుకాబూల్, సెప్టెంబర్ 19: అఫ్గానిస్థాన్లో తాలిబన్ విద్యా మంత్రిత్వశాఖ శుక్రవారం నుంచి బాలుర ఉన్నత పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది. పురుష ఉపాధ్యాయులు, �
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్ల లక్ష్యంగా జలాలాబాద్లో వరుసగా రెండో రోజు కూడా పేలుళ్లు జరిగాయి. కాబూల్కు 80 మైళ్ల దూరంలోని నంగర్�
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై ఆగస్టులో జరిగిన డ్రోన్ దాడిలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై అమెరికా స్పందించింది. ఆ డ్రోన్ దాడి చేసింది తామే అని అగ
సంప్రదింపులు లేకుండానే అధికార మార్పిడి తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎస్సీవో సదస్సులో ప్రధాని మోదీ పిలుపు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: అఫ్గానిస్థాన్లో ఇటీవలి పరిణామ�
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న తీవ్రవాదం ప్రపంచ శాంతి అతిపెద్ద విఘాతంగా మారుతున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో వర్చువల్ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను �
వికృత చట్టాలతో, రాక్షస పాలనతో అఫ్గాన్ మహిళలు విసిగిపోయారు. ‘స్వేచ్ఛ మా జన్మహక్కు’ అంటూ ఏకే47 తుపాకులకు ఎదురొడ్డి గర్జిస్తున్నారు. ‘డోంట్ టచ్ మై క్లాత్స్’ అని కండ్లెర్రజేస్తున్నారు. మహిళల స్వేచ్ఛా న�
Afghan Police | తాలిబన్ల పిలుపుతో ఆఫ్ఘన్ పోలీసులు మళ్లీ విధుల్లో చేరారు. ఆగస్టు నెలలో తాలిబన్లు ఆఫ్ఘన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు భయపడి తమ విధులకు దూరంగా ఉన్న విషయం విదితమే. తాలిబన్ క�
ఇస్లామాబాద్: తమ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంపై పాకిస్థానీలు తెగ ఖుషీ అయిపోతున్నారు. గాలప్ పాకిస్థాన్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు జియో న