లోయలో యుద్ధం ముగిసింది పంజ్షీర్ ప్రజలు మా సోదరులు వ్యతిరేకులను ఇప్పటికీ క్షమిస్తాం తాలిబన్ నేత జబియుల్లా ప్రకటన తజికిస్థాన్కు సలేహ్, మసూద్ పరార్ దేశవ్యాప్త తిరుగుబాటుకు అహ్మద్ మసూద్ పిలుపు క�
ISI: ఆఫ్ఘనిస్థాన్లో తమ యుద్ధం ముగిసిందని, అతి త్వరలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్లు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఆ దేశ యూనివర్సిటీలో తరగతులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పురుషులు, మహిళా విద్యార�
వెయ్యి మంది లొంగుబాటు రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడి 8 జిల్లాలు మా వశం: తాలిబన్లు శాంతియుత పరిష్కారానికి సిద్ధం కానీ తాలిబన్లు వెళ్లిపోవాలి: మసూద్ కాబూల్, సెప్టెంబర్ 5: తాలిబన్లు, పంజ్షీర్ బల�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ అన్న మాటలివి. తన బాడీగార్డ్తో తానీ మాటలు చెప్పినట్లు అమ్రుల్లా.. డైలీ మెయిల్ అనే లండన్ పత్రికలో రాసిన కాలమ్లో వెల్�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )కు తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకొని.. తర్వాత దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన అమ్రుల్లా సలేహ్.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఓ లేఖ రాశారు.
ఇరాన్ | ఆఫ్ఘనిస్థాన్లో ఎన్నికలు జరపాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్షీర్పై పట్టు సాధించినట్లు తాలిబన్లు ప్రకటించారు. కానీ రెబల్స్ మాత్రం భీకరంగా పోరాడుతున్నట్లు తెలుస్తోంది. పంజ్షీర్ లోయను స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్ల�
Afghanistan | ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వాధినేతగా తాలిబన్ సహ వ్యవస్థాపకుడు నేడు అఫ్గాన్లో ప్రభుత్వం ఏర్పాటు తాలిబన్ నేత జబియుల్లా వెల్లడి కాబూల్, సెప్టెంబర్ 3: అఫ్గానిస్థాన్లో తాలిబన్ల ప్రభుత్వం శనివారం ఏర్పాటు కానున్నది. ప్రభు
Hamid Karjai: దేశంలో అందరినీ తుపాకులు ఎక్కుపెట్టి దారిలోకి తెచ్చుకుంటున్న తాలిబన్లకు పంజ్షీర్పై పట్టుబిగించడం మాత్రం చాలా కష్టతరంగా మారింది.