Afghanistan | తాతాల్కిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. ప్రధానిగా మొహమ్మద్ హసన్ | ఆఫ్ఘన్ను ఆక్రమించిన తాలిబన్లు మంగళవారం తాతాల్కిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. తాలిబన్ల శక్తివంతమైన నిర్ణయాలు తీసుకున�
లోయలో యుద్ధం ముగిసింది పంజ్షీర్ ప్రజలు మా సోదరులు వ్యతిరేకులను ఇప్పటికీ క్షమిస్తాం తాలిబన్ నేత జబియుల్లా ప్రకటన తజికిస్థాన్కు సలేహ్, మసూద్ పరార్ దేశవ్యాప్త తిరుగుబాటుకు అహ్మద్ మసూద్ పిలుపు క�
ISI: ఆఫ్ఘనిస్థాన్లో తమ యుద్ధం ముగిసిందని, అతి త్వరలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్లు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఆ దేశ యూనివర్సిటీలో తరగతులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పురుషులు, మహిళా విద్యార�
వెయ్యి మంది లొంగుబాటు రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడి 8 జిల్లాలు మా వశం: తాలిబన్లు శాంతియుత పరిష్కారానికి సిద్ధం కానీ తాలిబన్లు వెళ్లిపోవాలి: మసూద్ కాబూల్, సెప్టెంబర్ 5: తాలిబన్లు, పంజ్షీర్ బల�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ అన్న మాటలివి. తన బాడీగార్డ్తో తానీ మాటలు చెప్పినట్లు అమ్రుల్లా.. డైలీ మెయిల్ అనే లండన్ పత్రికలో రాసిన కాలమ్లో వెల్�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )కు తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకొని.. తర్వాత దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన అమ్రుల్లా సలేహ్.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఓ లేఖ రాశారు.
ఇరాన్ | ఆఫ్ఘనిస్థాన్లో ఎన్నికలు జరపాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్షీర్పై పట్టు సాధించినట్లు తాలిబన్లు ప్రకటించారు. కానీ రెబల్స్ మాత్రం భీకరంగా పోరాడుతున్నట్లు తెలుస్తోంది. పంజ్షీర్ లోయను స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్ల�
Afghanistan | ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.