Fariba Akemi | ఆప్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీన పరుచుకోవడంతో.. ఆ దేశానికి చెందిన మహిళ జీవనం ప్రశ్నార్థకంగా మారింది. షరియా చట్టాలకు లోబడి స్త్రీల హక్కులు ఉంటాయని తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. మహిళల
అమెరికాపై తాలిబన్లు( Taliban ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఓ పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని డ్రోన్ సాయంతో అమెరికా బలగాలు పేల్చేసిన విషయం తెలుసు కదా.
మహిళలు ఇంటికే పరిమితం కావాలన్నది ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లోని తాలిబన్ల సిద్ధాంతం. కానీ అలాంటి ఓ తాలిబన్ లీడర్నే ఆమె లైవ్ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ చేసింది. అయితే ఇప్పుడామె దేశం విడిచి వెళ్లిపోయిం�
కర్జాయ్ విమానాశ్రయం సమీపంలో రాకెట్ దాడులు ఇద్దరి దుర్మరణం.. మృతుల్లో ఓ చిన్నారి కూడా.. అంతకు ముందే దాడుల గురించి హెచ్చరించిన బైడెన్ ఎయిర్పోర్ట్లో పేలుళ్లకు సూసైడ్ బాంబర్లతో వాహనం అప్రమత్తమైన అమెర�
పంజరం నుంచి బయటపడ్డ చిలుకలా.. ఎంతో సంతోషంగా గెంతులేస్తున్న ఈ ఫొటోలోని చిన్నారి ఓ అఫ్గాన్ బాలిక. తాలిబన్ మూకల నుంచి తప్పించుకొని.. బెల్జియం ఎయిర్పోర్ట్లో తల్లిదండ్రులతో దిగగానే ఇలా స్వేచ్ఛా ఆనందపు పా�
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు( Taliban ) మళ్లీ అధికారంలోకి రాగానే ఎన్ని శాంతి వచనాలు, మహిళలకు ఎన్ని భరోసాలు ఇచ్చినా.. అవేవీ ఆచరణలో మాత్రం చూపడం లేదు. తాలిబన్ల పాలన అంటే ఆఫ్ఘన్ మహిళలు హడలెత్తి
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా ఇలా కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర వేల మంద
(జనరల్ ఎస్సే గ్రూప్ – 1, సివిల్స్) ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం అఫ్గానిస్థాన్ వైపే చూస్తున్నాయి. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అఫ్గాన్లో అలజడులు చెలరేగడం మొన్నటి వ�
దేశంలో మూడింట ఒకరికి ఆహార కొరత కరోనా, కరువుతో దుర్బర పరిస్థితులు తాలిబన్ల ఆక్రమణతో మరింత సంక్షోభంలోకి బ్యాంకుల్లో నగదు లేదు.. ఉద్యోగులకు జీతాల్లేవు మంగళవారంతో విదేశీ పౌరుల తరలింపు పూర్తి ఎయిర్పోర్టున�
ఐసిస్ స్థావరాలపై డ్రోన్ దాడులు కాబూల్ పేలుళ్ల సూత్రధారి హతం? వాషింగ్టన్, ఆగస్టు 28: కాబూల్లో తమ సైనికుల మరణాలకు ప్రతీకారంగా అమెరికా దాడికి దిగింది. అఫ్గానిస్థాన్లోని నంగాహర్లో ఇస్లామిక్ స్టేట్-�