ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా ఇలా కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర వేల మంద
(జనరల్ ఎస్సే గ్రూప్ – 1, సివిల్స్) ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం అఫ్గానిస్థాన్ వైపే చూస్తున్నాయి. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అఫ్గాన్లో అలజడులు చెలరేగడం మొన్నటి వ�
దేశంలో మూడింట ఒకరికి ఆహార కొరత కరోనా, కరువుతో దుర్బర పరిస్థితులు తాలిబన్ల ఆక్రమణతో మరింత సంక్షోభంలోకి బ్యాంకుల్లో నగదు లేదు.. ఉద్యోగులకు జీతాల్లేవు మంగళవారంతో విదేశీ పౌరుల తరలింపు పూర్తి ఎయిర్పోర్టున�
ఐసిస్ స్థావరాలపై డ్రోన్ దాడులు కాబూల్ పేలుళ్ల సూత్రధారి హతం? వాషింగ్టన్, ఆగస్టు 28: కాబూల్లో తమ సైనికుల మరణాలకు ప్రతీకారంగా అమెరికా దాడికి దిగింది. అఫ్గానిస్థాన్లోని నంగాహర్లో ఇస్లామిక్ స్టేట్-�
అమెరికా దాడులు | కాబూల్ వరుస పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటున్నది. గురువారం సాయంత్రం కాబూల్లోని విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐసిస్ శిభిరాలే లక్ష్యంగా అమెరికా దళాలు డ్ర�
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడి ప్రతీకార దాడులపై ప్రణాళిక 180కి చేరిన మృతుల సంఖ్య మాటల్లో తడబాటు.. విలేకరుల ప్రశ్నలకు మౌనం పౌరుల తరలింపు 31లోపు పూర్తి చేస్తామని పునరుద్ఘాటన ఎయిర్పోర్టులో దాడులు మా ప�
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఇస్లామిక్ స్టేట్-ఖోరసాన్(ఐఎస్-కే) అనేది ఐసిస్ అనుబంధ సంస్థ. ఉత్తర, ఈశాన్య అఫ్గానిస్థాన్, దక్షిణ తుర్కెమెనిస్థాన్, ఇరాన్లో కొంత భాగాన్ని గతంలో ఖోరసాన్గా పిలిచేవారు. అక్కడ స్థా
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో జరిగిన దాడుల( Kabul Blasts )పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఈ కాబూల్ దాడులు జరిగేవే కావని ఆయన అనడం గమనార్హం.
ఇప్పటి వరకూ ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి 550 మందిని ఆరు ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అందులో 260 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) పేలుళ్లపై ఆ దేశ స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ దాడులపై వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం జరిగిన రెండు ఆత్మాహుతి
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో గురువారం రెండు ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలుసు కదా. ఈ దాడుల్లో వంద మందికిపైగా మరణించారు. దాని తాలూకు రక్తపు మరకలు ఇంకా చెదిరిపోనే లేదు.. దేశం విడిచి వ�