అమెరికా దాడులు | కాబూల్ వరుస పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటున్నది. గురువారం సాయంత్రం కాబూల్లోని విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐసిస్ శిభిరాలే లక్ష్యంగా అమెరికా దళాలు డ్ర�
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడి ప్రతీకార దాడులపై ప్రణాళిక 180కి చేరిన మృతుల సంఖ్య మాటల్లో తడబాటు.. విలేకరుల ప్రశ్నలకు మౌనం పౌరుల తరలింపు 31లోపు పూర్తి చేస్తామని పునరుద్ఘాటన ఎయిర్పోర్టులో దాడులు మా ప�
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఇస్లామిక్ స్టేట్-ఖోరసాన్(ఐఎస్-కే) అనేది ఐసిస్ అనుబంధ సంస్థ. ఉత్తర, ఈశాన్య అఫ్గానిస్థాన్, దక్షిణ తుర్కెమెనిస్థాన్, ఇరాన్లో కొంత భాగాన్ని గతంలో ఖోరసాన్గా పిలిచేవారు. అక్కడ స్థా
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో జరిగిన దాడుల( Kabul Blasts )పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఈ కాబూల్ దాడులు జరిగేవే కావని ఆయన అనడం గమనార్హం.
ఇప్పటి వరకూ ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి 550 మందిని ఆరు ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అందులో 260 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) పేలుళ్లపై ఆ దేశ స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ దాడులపై వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం జరిగిన రెండు ఆత్మాహుతి
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో గురువారం రెండు ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలుసు కదా. ఈ దాడుల్లో వంద మందికిపైగా మరణించారు. దాని తాలూకు రక్తపు మరకలు ఇంకా చెదిరిపోనే లేదు.. దేశం విడిచి వ�
తిరువనంతపురం: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల దుశ్చర్యలను ఖండిస్తూ కేరళ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంకే మునీర్ ( MK Muneer ) ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. అయితే ఆ కామెంట్ను తక్షణమే డిలీట్ చేయాలని ఆ ఎమ్మెల్యే�
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ గత రెండు దశాబ్దాల్లో ఎన్నో ఆత్మాహుతి దాడులను చూసింది. 20 ఏళ్ల కిందట తాలిబన్లు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకూ ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. కానీ గురువారం
కాబూల్: తాలిబన్ల భయంతో దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు వచ్చిన వందలాది మందిని టార్గెట్ చేస్తూ బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ పేలుళ్లకు పాల్పడింది ఐఎస్ఐఎస్-ఖొరోసన్ ( ISIS-Khorasan ). దీన
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ( Bomb Attacks ) లో 28 మంది తాలిబన్లు మృతిచెందినట్లు ఆ సంస్థ ప్రకటించుకున్నది. బాంబు పేలుళ్ల వల్ల అమెరికన్ల కన్నా ఎక్క
వైట్హౌస్ | తాలిబన్లు కాబూల్ను ఆక్రమించిన తర్వాత లక్ష మందికిపైగా ఆఫ్ఘనిస్థాన్ను విడిచి వెళ్లారని అమెరికా ప్రకటించింది. ఆగస్టు 14 తర్వాత సుమారు లక్షా 100 మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించామని
జో బైడెన్ | కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరో