తిరువనంతపురం: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల దుశ్చర్యలను ఖండిస్తూ కేరళ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంకే మునీర్ ( MK Muneer ) ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. అయితే ఆ కామెంట్ను తక్షణమే డిలీట్ చేయాలని ఆ ఎమ్మెల్యే�
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ గత రెండు దశాబ్దాల్లో ఎన్నో ఆత్మాహుతి దాడులను చూసింది. 20 ఏళ్ల కిందట తాలిబన్లు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకూ ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. కానీ గురువారం
కాబూల్: తాలిబన్ల భయంతో దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు వచ్చిన వందలాది మందిని టార్గెట్ చేస్తూ బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ పేలుళ్లకు పాల్పడింది ఐఎస్ఐఎస్-ఖొరోసన్ ( ISIS-Khorasan ). దీన
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ( Bomb Attacks ) లో 28 మంది తాలిబన్లు మృతిచెందినట్లు ఆ సంస్థ ప్రకటించుకున్నది. బాంబు పేలుళ్ల వల్ల అమెరికన్ల కన్నా ఎక్క
వైట్హౌస్ | తాలిబన్లు కాబూల్ను ఆక్రమించిన తర్వాత లక్ష మందికిపైగా ఆఫ్ఘనిస్థాన్ను విడిచి వెళ్లారని అమెరికా ప్రకటించింది. ఆగస్టు 14 తర్వాత సుమారు లక్షా 100 మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించామని
జో బైడెన్ | కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరో
Afghanistan | దాడులు జరగొచ్చు!.. ఆఫ్ఘన్లో పౌరులను హెచ్చరించిన ఆ మూడు దేశాలు! | తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన రోజు రోజుకు అమెరికాతో సహా పలు దేశాలకు కష్టాలు పెరిగాయి. ప్రస్తుతం ఆఫ్ఘన్లో పలు దేశాల పౌరుల భద్ర�
రక్షణ మంత్రి| ఆఫ్ఘనిస్థాన్ను ఆక్రమించిన తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుదిశగా ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా దేశ తాత్కాలిక రక్షణ శాఖ మంత్రిగా గ్వాంటెనామో జైలు మాజీ ఖైదీ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ జకీర్
యంగ్ హీరో నిఖిల్ తన పని తాను చేసుకుంటూనే మరోవైపు ప్రజల సమస్యలపై కూడా స్పందిస్తుంటాడు. కరోనా సమయంలోతన సొంత ఖర్చులతో చాలా మందికి సాయం అందించాడు. అయితే కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్తాన్లో పర�
Afghanistan | బలగాలు, పౌరుల తరలింపుపై గడువుపై స్పష్టతనిచ్చిన అమెరికా | ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల తరలింపు గడువుపై అమెరికా స్పష్టతనిచ్చింది. పౌరులతో పాటు ఆఫ్ఘన్ వాసుల తరలింపునకు గడువేమీ లేదని చెప్పింది. ఈ నెల 31 తర�