కర్జాయ్ విమానాశ్రయం సమీపంలో రాకెట్ దాడులు ఇద్దరి దుర్మరణం.. మృతుల్లో ఓ చిన్నారి కూడా.. అంతకు ముందే దాడుల గురించి హెచ్చరించిన బైడెన్ ఎయిర్పోర్ట్లో పేలుళ్లకు సూసైడ్ బాంబర్లతో వాహనం అప్రమత్తమైన అమెర�
పంజరం నుంచి బయటపడ్డ చిలుకలా.. ఎంతో సంతోషంగా గెంతులేస్తున్న ఈ ఫొటోలోని చిన్నారి ఓ అఫ్గాన్ బాలిక. తాలిబన్ మూకల నుంచి తప్పించుకొని.. బెల్జియం ఎయిర్పోర్ట్లో తల్లిదండ్రులతో దిగగానే ఇలా స్వేచ్ఛా ఆనందపు పా�
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు( Taliban ) మళ్లీ అధికారంలోకి రాగానే ఎన్ని శాంతి వచనాలు, మహిళలకు ఎన్ని భరోసాలు ఇచ్చినా.. అవేవీ ఆచరణలో మాత్రం చూపడం లేదు. తాలిబన్ల పాలన అంటే ఆఫ్ఘన్ మహిళలు హడలెత్తి
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా ఇలా కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర వేల మంద
(జనరల్ ఎస్సే గ్రూప్ – 1, సివిల్స్) ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం అఫ్గానిస్థాన్ వైపే చూస్తున్నాయి. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అఫ్గాన్లో అలజడులు చెలరేగడం మొన్నటి వ�
దేశంలో మూడింట ఒకరికి ఆహార కొరత కరోనా, కరువుతో దుర్బర పరిస్థితులు తాలిబన్ల ఆక్రమణతో మరింత సంక్షోభంలోకి బ్యాంకుల్లో నగదు లేదు.. ఉద్యోగులకు జీతాల్లేవు మంగళవారంతో విదేశీ పౌరుల తరలింపు పూర్తి ఎయిర్పోర్టున�
ఐసిస్ స్థావరాలపై డ్రోన్ దాడులు కాబూల్ పేలుళ్ల సూత్రధారి హతం? వాషింగ్టన్, ఆగస్టు 28: కాబూల్లో తమ సైనికుల మరణాలకు ప్రతీకారంగా అమెరికా దాడికి దిగింది. అఫ్గానిస్థాన్లోని నంగాహర్లో ఇస్లామిక్ స్టేట్-�
అమెరికా దాడులు | కాబూల్ వరుస పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటున్నది. గురువారం సాయంత్రం కాబూల్లోని విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐసిస్ శిభిరాలే లక్ష్యంగా అమెరికా దళాలు డ్ర�
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడి ప్రతీకార దాడులపై ప్రణాళిక 180కి చేరిన మృతుల సంఖ్య మాటల్లో తడబాటు.. విలేకరుల ప్రశ్నలకు మౌనం పౌరుల తరలింపు 31లోపు పూర్తి చేస్తామని పునరుద్ఘాటన ఎయిర్పోర్టులో దాడులు మా ప�
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఇస్లామిక్ స్టేట్-ఖోరసాన్(ఐఎస్-కే) అనేది ఐసిస్ అనుబంధ సంస్థ. ఉత్తర, ఈశాన్య అఫ్గానిస్థాన్, దక్షిణ తుర్కెమెనిస్థాన్, ఇరాన్లో కొంత భాగాన్ని గతంలో ఖోరసాన్గా పిలిచేవారు. అక్కడ స్థా
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో జరిగిన దాడుల( Kabul Blasts )పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఈ కాబూల్ దాడులు జరిగేవే కావని ఆయన అనడం గమనార్హం.