ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల విజయం వెనుక కీలకపాత్ర పోషించింది పాకిస్థాన్, అక్కడి ఇంటెలిజెన్స్ సర్వీస్ ( Pakistan ISI ) అని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి, రిపబ్లికన్ నేత స్టీవ్ చాబోట్ ఆరోపించారు. తాలిబన్ల వ
ఆదివారం మూడు ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి చేరుకొన్న 329 మంది ఇండియన్లు 23 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఇద్దరు పార్లమెంటు సభ్యులు కూడా భావోద్వేగం.. ఆనందంతో కేరింతలు అఫ్గాన్లో ఇంకా వెయ్యి మంది భారతీ�
Afghan-Saudi of Lithium | తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్థాన్ బంగారం, లిథియం తదితర విలువైన ఖనిజాలకు నిలయం.. ఓ నివేదికలో సౌదీ అరేబియా ఆఫ్ లిథియం..
ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తమ గుప్పిట్లోకి వచ్చినా.. ఆ ఒక్క ప్రాంతాన్ని తాలిబన్లు ఇప్పటికీ జయించలేకపోయారు. ఇప్పుడే కాదు గత రెండున్నర దశాబ్దాలుగా ఆ ప్రాంతం తాలిబన్లకు మింగుడుపడనిదే. ఆ ప్రాంతం ప�
పైన ఉన్న రెండు ఫొటోలను చూశారా? ఎడమ వైపున ఉన్న ఫొటో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. జపాన్లోని ఐవో జిమా దీవిని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అమెరికా బలగాలు అక్కడ తమ జాతీయ పతాకాన్ని ఉంచుతున్న ఫొట
ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత భయానక పరిస్థితులను చూసినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (CAA) కచ్చితంగా అవసరమన్న విషయం తెల�
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ ( Polio Vaccination ) వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం చెప్పారు.
ఫ్ఘనిస్థాన్( Afghanistan )లో భయానక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్ల నుంచి తప్పించుకొని దేశం వదిలి వెళ్లిపోవడానికి వేలాది మంది ఆఫ్ఘన్లు కాబూల్ ఎయిర్పోర్ట్కు తరలివస్తున్నారు. వాళ్లను
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తిరిగి తాలిబన్ల రాజ్యం వచ్చిన తర్వాత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన సంగతి తెలుసు కదా. తాజాగా ఆ దేశానికి చెందిన ఇద్దరు ఎంపీలు ఇండియాకు వచ్చారు.
Afghanistan | ఐఏఎఫ్ విమానంలో భారత్కు 168 మంది తరలింపు | ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. అరాచక పాలనలో జీవించలేక పలువురు ద�