ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తమ గుప్పిట్లోకి వచ్చినా.. ఆ ఒక్క ప్రాంతాన్ని తాలిబన్లు ఇప్పటికీ జయించలేకపోయారు. ఇప్పుడే కాదు గత రెండున్నర దశాబ్దాలుగా ఆ ప్రాంతం తాలిబన్లకు మింగుడుపడనిదే. ఆ ప్రాంతం ప�
పైన ఉన్న రెండు ఫొటోలను చూశారా? ఎడమ వైపున ఉన్న ఫొటో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. జపాన్లోని ఐవో జిమా దీవిని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అమెరికా బలగాలు అక్కడ తమ జాతీయ పతాకాన్ని ఉంచుతున్న ఫొట
ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత భయానక పరిస్థితులను చూసినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (CAA) కచ్చితంగా అవసరమన్న విషయం తెల�
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ ( Polio Vaccination ) వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం చెప్పారు.
ఫ్ఘనిస్థాన్( Afghanistan )లో భయానక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్ల నుంచి తప్పించుకొని దేశం వదిలి వెళ్లిపోవడానికి వేలాది మంది ఆఫ్ఘన్లు కాబూల్ ఎయిర్పోర్ట్కు తరలివస్తున్నారు. వాళ్లను
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తిరిగి తాలిబన్ల రాజ్యం వచ్చిన తర్వాత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన సంగతి తెలుసు కదా. తాజాగా ఆ దేశానికి చెందిన ఇద్దరు ఎంపీలు ఇండియాకు వచ్చారు.
Afghanistan | ఐఏఎఫ్ విమానంలో భారత్కు 168 మంది తరలింపు | ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. అరాచక పాలనలో జీవించలేక పలువురు ద�
Afghanistan | భారత్ నుంచి కాబూల్కు ప్రతి రోజూ రెండు విమానాలు | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించి�
Help Desk | ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం అప్ఘనిస్థాన్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. అప్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకొని.. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో అప్ఘాన్ పౌరులు దేశం విడిచి వెళ
Afghanistan Cricket : వినోదానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తుండటంతో.. ఇప్పుడు ఆఫ్ఘాన్లో క్రికెట్ భవితవ్యం (Afghanistan Cricket) ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఇబ్బందులు ...
కాబూల్ : ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్ పద్ధతికి స్వస్తి పలకాలని ఆప్ఘనిస్ధాన్లోని హెరత్ ప్రావియన్స్లో తాలిబన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకే క్లాసులో విద్యార్ధు�