కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ( Bomb Attacks ) లో 28 మంది తాలిబన్లు మృతిచెందినట్లు ఆ సంస్థ ప్రకటించుకున్నది. బాంబు పేలుళ్ల వల్ల అమెరికన్ల కన్నా ఎక్క
వైట్హౌస్ | తాలిబన్లు కాబూల్ను ఆక్రమించిన తర్వాత లక్ష మందికిపైగా ఆఫ్ఘనిస్థాన్ను విడిచి వెళ్లారని అమెరికా ప్రకటించింది. ఆగస్టు 14 తర్వాత సుమారు లక్షా 100 మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించామని
జో బైడెన్ | కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరో
Afghanistan | దాడులు జరగొచ్చు!.. ఆఫ్ఘన్లో పౌరులను హెచ్చరించిన ఆ మూడు దేశాలు! | తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన రోజు రోజుకు అమెరికాతో సహా పలు దేశాలకు కష్టాలు పెరిగాయి. ప్రస్తుతం ఆఫ్ఘన్లో పలు దేశాల పౌరుల భద్ర�
రక్షణ మంత్రి| ఆఫ్ఘనిస్థాన్ను ఆక్రమించిన తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుదిశగా ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా దేశ తాత్కాలిక రక్షణ శాఖ మంత్రిగా గ్వాంటెనామో జైలు మాజీ ఖైదీ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ జకీర్
యంగ్ హీరో నిఖిల్ తన పని తాను చేసుకుంటూనే మరోవైపు ప్రజల సమస్యలపై కూడా స్పందిస్తుంటాడు. కరోనా సమయంలోతన సొంత ఖర్చులతో చాలా మందికి సాయం అందించాడు. అయితే కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్తాన్లో పర�
Afghanistan | బలగాలు, పౌరుల తరలింపుపై గడువుపై స్పష్టతనిచ్చిన అమెరికా | ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల తరలింపు గడువుపై అమెరికా స్పష్టతనిచ్చింది. పౌరులతో పాటు ఆఫ్ఘన్ వాసుల తరలింపునకు గడువేమీ లేదని చెప్పింది. ఈ నెల 31 తర�
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు అఫ్ఘనిస్థాన్, తాలిబన్లు. అప్ఘాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకొని.. అక్కడ సృష్టిస్తున్న అరాచకాలు మామూలుగా లేవు. అప్ఘాన్ దేశాన్ని త�
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే అందరికీ ఈ-వీసా( e-Visa )లు తప్పనిసరి అని బుధవారం కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇక గతంలో ఇండియన్ వీసాలు పొంది ఇప్పుడు మన దేశంలోని లేని ఆఫ్ఘన్ల వీసాలన్నింటినీ రద్దు చేసి�