కాబూల్, ఆగస్టు 19: అఫ్గానిస్థాన్ను తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో కాబూల్ ఎయిర్పోర్టులో జరిగిన దుర్ఘటనల్లో అఫ్గాన్ జాతీయ ఫుట్బాల్ జట్టు సభ్యుడు జాకీ అన్వారీ చనిపోయారు. తాలిబన్ల నుంచి తప్�
panjshir | ఎలాగైనా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని.. ప్రజలను తమ కాళ్ల కింద తొక్కిపెట్టాలని తాలిబన్లు 25 ఏండ్లుగా చేస్తున్న కుట్రలు నేటికీ సాగడం లేదు.
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తాలిబన్ల రాజ్యాన్ని తట్టుకోలేక అధ్యక్షుడితోపాటు వేల మంది పౌరులు కూడా పారిపోతున్నారు. కానీ ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ మాత్రం తాలిబన్లకు సవాలు విసురుతున్నార�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తాలిబన్ల రాక్షస పాలన నుంచి తప్పించుకోవడానికి ఎలాగైనా దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నారు. అందుకే విమానంలో ఖాళీ లేక.. దాని టైర్లను పట్టుకొని వేలాడుతూ అయినా దేశ సరిహద్దుల�
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో అడుగుపెట్టిన మరుక్షణమే దేశం విడిచి పెట్టి వెళ్లిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తొలిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం యూఏఈ రాజధాని అ�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )తో ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ మిత్రుడిగా ఆ దేశ అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలలో ఇండియా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పార్లమెంట్ భవనాన్ని కట్టించింది. కానీ ఇప్ప�
Afghanistan : భారత్తో ఎగుమతులు, దిగుమతులు నిలిపివేసిన ఆఫ్ఘన్! | తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించి దేశాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత భారత్తో అన్ని దిగుమతులు, ఎగుమతులు నిలిపివేశారు. ప్రస్తుతం తాలిబన్లు పాకిస్త�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న తాలిబన్లు అందులో భాగంగా బుధవారం దేశ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్ని కలిశారు.