ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తాలిబన్ల రాక్షస పాలన నుంచి తప్పించుకోవడానికి ఎలాగైనా దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నారు. అందుకే విమానంలో ఖాళీ లేక.. దాని టైర్లను పట్టుకొని వేలాడుతూ అయినా దేశ సరిహద్దుల�
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో అడుగుపెట్టిన మరుక్షణమే దేశం విడిచి పెట్టి వెళ్లిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తొలిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం యూఏఈ రాజధాని అ�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )తో ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ మిత్రుడిగా ఆ దేశ అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలలో ఇండియా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పార్లమెంట్ భవనాన్ని కట్టించింది. కానీ ఇప్ప�
Afghanistan : భారత్తో ఎగుమతులు, దిగుమతులు నిలిపివేసిన ఆఫ్ఘన్! | తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించి దేశాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత భారత్తో అన్ని దిగుమతులు, ఎగుమతులు నిలిపివేశారు. ప్రస్తుతం తాలిబన్లు పాకిస్త�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న తాలిబన్లు అందులో భాగంగా బుధవారం దేశ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్ని కలిశారు.
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని ప్రపంచమంతా ఆందోళనగా ఉంది. ఆ రాక్షస పాలనలో ఉండలేమంటూ వేలాది మంది ఆఫ్ఘన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం వదిలి వెళ్లిపోతు�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఆ దేశస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దేశాన్ని చేజిక్కించుకున్న తర్వాత శాంతి వచనాలు పలుకుత�
అమెరికా | ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడి ప్రజలు దేశం విడిచి వెళ్తున్నారు. ఇప్పటివరకు 3200 మందిని కాబూల్ నుంచి తరలించామని అమెరికా అధికార కేంద్రమైన వైట్హౌస్ ప్రకటించింది.
వాషింగ్టన్: అమెరికా తమ సేనలను ఉపసంహరించడం వల్లే ఆఫ్ఘన్లో దారుణ పరిస్థితులు తలెత్తాయని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారి స్పందించారు. ఆఫ్ఘన్ నుంచి బల�
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఏ దేశానికి హాని ఉండదని తాలిబన్లు ప్రకటించారు. అమెరికా సారధ్యంలోని పశ్చిమ దేశాల సేనలు దేశాన్ని వీడగానే తాలిబన్ల దాడితో.....
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో అమెరికా ఓ భయానకమైన గందరగోళాన్ని సృష్టించిందని విమర్శించింది చైనా. 20 ఏళ్ల పాటు ఆ దేశంలో తమ బలగాలను మోహరించి.. ఇప్పుడో పద్ధతి లేకుండా ఉపసంహరించడం వల్లే ఈ దుస్థితి న
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎంపీ శశి థరూర్ ( Shashi Tharoor ) చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదం సృష్టిస్తున్నది. తాలిబన్లతో మలయాళీ లింకు ఉన్నట్లు చెబుతూ ఆయన ఓ ట్వీట్ను పోస్టు చేశారు. ర