మూడో విజయంతో సెమీస్కు చేరువ ఒత్తిడికి అఫ్గాన్ చిత్తు అండర్డాగ్గా అడుగుపెట్టిన జట్టు అప్రతీహత విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసుకుంటే.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మెగాటోర్నీకి వచ్చిన జట్టు.. మూడో మ్�
కాబూల్, అక్టోబర్ 25: అఫ్గానిస్థాన్ తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నదని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. దేశంలో సగానికి పైగా జనాభా.. దాదాపు 2.28 కోట్ల మందికి ఆహార భద్రత కొరవడుతుందని, 32 లక్షల మంది ఐదేండ్లల�
47 మంది మృతి, 70 మందికి గాయాలుకాబూల్, అక్టోబర్ 16: అఫ్గానిస్థాన్లో వారంలోనే మరో మారణహోమం సంభవించింది. కాందహార్ ప్రావిన్స్లో ఓ షియా మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 47 మంది పౌరులు మరణించారు. 70 మంది గాయపడ్డార�
Afghanistan | ఆఫ్ఘనిస్తాన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరుకుంది. మరో 70 మంది తీవ్ర గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మసీదులో ప్రార్థనలు చేస్తున్న షియాలను లక్ష్యంగా చేసుకుని కాందహా�
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ పరిస్థితిలో ఆశించిన మార్పులు తెచ్చేందుకు అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదానికి స్థావరం కాకూడదని పేర్�
కాబూల్: కొన్నాళ్ల కిందట ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది తెలుసు కదా. ఎప్పుడో 13 ఏళ్ల కిందట సెనేటర్గా ఉన్న ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను మంచు తుఫాను నుంచి కాపాడిన ఓ వ్యక్తి.. తనను ఆఫ్ఘన�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించిన తర్వాత తొలిసారి అమెరికా, తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. అమెరికా అధికారులు, సీనియర్ తాలిబన్ అధికారులు శనివారం ఖతార్లోని దోహాలో సమావే
Kabul | ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో మరోమారు బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని, తమ పౌరులు హోటళ్లకు దూరంగా ఉండాలని అమెరికా, బ్రిటన్ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి
కాబూల్ : ఆప్ఘనిస్ధాన్లోని మసీదుపై దాడి ఘటనలో 100 మంది మరణించారు. కుందుజ్లోని మసీదుపై శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో మసీదులో వందల మం