1 లేదా 2 కేజీల వరకు బరు వు తూకే మామిడి పండు ను మనం చూసుంటాం. అయితే మధ్యప్రదేశ్లో పండే నూర్జహాన్ రకానికి చెందిన మామిడి ఒక్కోటి 4 కేజీలకు పైగా కాస్తుంది.
అఫ్గానిస్థాన్ మరోసారి నెత్తురోడింది. కుందుజ్ ప్రావిన్స్ ఇమాం సాహెబ్ పట్టణంలో ఉగ్రవాదులు శుక్రవారం బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. మసీదు, మదర్సాలే లక్ష్యంగా ఈ దాడులు చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థుల�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని ఒక మసీదులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మందికిపైగా మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ఉత్తర ఆఫ్ఘన్ నగరమైన మజార్-ఎ-షరీఫ్లో గురువారం ఈ ఘటన జరిగింది. సై డోకెన్ ప్రాంతంలోని షియ
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్ట్ ప్రావిన్స్లో పాకిస్తాన్కు చెందిన ఎయిర్క్రాఫ్ట్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడులు శుక్రవారం రాత్రి జరిగినట్లు ఆఫ్ఘన్ అధికారులు నిర్ధారించారు. పాక్ దాడుల�
కాబూల్ : ప్రపంచంలోనే అతిపెద్ద ఒపియం ఉత్పత్తిదారు ఆఫ్ఘనిస్తాన్. ఆ దేశంలో తాలిబన్ సర్కారు ఆదివారం ఒపియం సాగుపై నిషేధం విధించింది. హెరాయిన్ వంటి నిషేధిత మాదకద్రవ్యాల తయారీకి ఒపియంను ముడిసరుకుగా ఉపయోగ�
స్కూళ్లకు వెళ్లకుండా ఆడపిల్లలపై నిషేధం విధించిన తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు గట్టి షాకిచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ రీకన్స్ట్రక్షన్ ట్రస్ట్ ఫండ్ (ఏఆర్టీఎఫ్) కింద ఆఫ్ఘన్ గడ్డపై చేపట్టాల్సిన 600 మిలి�
అగ్రరాజ్యం అమెరికాపై రష్యా రాయబారి అనాటలీ ఆంటోనోవ్ మండిపడ్డారు. ఉక్రెయిన్పై రష్యా దళాలు యుద్ధనేరాలకు పాల్పడుతున్నాయంటూ అమెరికా రక్షణ విభాగం (పెంటగాన్) ప్రతినిధి జాన్ కిర్బీ అనడాన్ని అనాటలీ తప్పుబట్ట�
ఈ ఫొటోలో క్యాబ్ నడుపుతున్న వ్యక్తి ఖాలిద్ పయండా. ఈయన ఒకప్పుడు అఫ్గానిస్థాన్ ఆర్థిక మంత్రి. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు అమెరికాలోని వాషింగ్టన్ వీధుల్లో
క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నార�
Khalid Payenda | అతడు ఆరు నెలల క్రితం ఓ దేశానికి ఆర్థిక మంత్రి. తిరిగిచూస్తే అమెరికాలోని వాషింగ్టన్ రోడ్లపై క్యాబ్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆరు బిలియన్ అమెరికన్ డాలర్ల బడ్జెట్ పర�
Russia | ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో రష్యా భారీ సంఖ్యలో సైనికులను (Russian troops) కోల్పోయిందని, పెద్ద సంఖ్యలో సైనికులు గాయపడ్డారని అమెరికన్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది.
భారత్పై తాలిబన్ ప్రభుత్వం కవ్వింపు చర్య కాబూల్, ఫిబ్రవరి 15: అఫ్గానిస్థాన్లో మత నియంతృత్వాన్ని అమలు చేస్తున్న తాలిబన్లు ఒక సైనిక యూనిట్కు ‘పానిపట్ దళం’ అని పేరుపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో జమ్మూకశ్మీర్తో పాటు ఢిల్లీలోనూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉ�
Earthquake in Afghanistan, 26 killed, many injured | తాలిబన్ల ఆక్రమణ అనంతరం సంక్షోభాన్ని ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో సోమవారం సంభవించిన భూకంపంతో జనానికి మరింత సమస్యలు పెరిగాయి. బలమైన భూ ప్రకంపనలకు పశ్చిమ ప్రా