కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని ఒక మసీదులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయపడినట్లు సమాచారం. నంగర్హర్ ప్రావిన్స్ ట్రైలీ పట్టణంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఈ పేలుడు జరిగింది. ఘటనలో కొందరు గా
అఫ్గానిస్థాన్పై ప్రాంతీయ భద్రతా సదస్సును నిర్వహించడం ద్వారా ఆసియా చిత్రపటంపై తన ప్రాధాన్యాన్ని భారత్ చాటుకున్నట్టయింది. ఈ సదస్సుకు చైనా, పాకిస్థాన్ హాజరుకాలేదు. అఫ్గానిస్థాన్ ప్రతినిధులు లేకపోవడ
న్యూఢిల్లీ: జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్ ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో ప్రాంతీయ భద్రతా అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ గురించి వివిధ దేశాలకు చెందిన భద్రతా సలహాదారుల ఆ సమావ�
భారత్ ఆహ్వానానికి పాక్ నిరాకరణ న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై చర్చించడానికి భారత్ ఈ నెల 10న జాతీయ భద్రత సలహాదారుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ భేటీకి హాజరుకావాలని పా
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ పాలన, అనంతర పరిణామాలపై భారత్ కీలక సమావేశం నిర్వహించనున్నది. దీని కోసం చైనా, పాకిస్థాన్లను కూడా ఆహ్వానించింది. 2018 సెప్టెంబర్, 2019 డిసెంబర్లో ఢిల్లీ ప్రాంతీయ భద్రతా సమ
Afghanistan blast | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లోని పోలీస్ డిస్ట్రిక్ట్-10లోని మిలటరీ హాస్పిటల్ సమీపంలో రెండుబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో ఇవాళ బాంబు పేలుళ్లు జరిగాయి. మిలిటరీ హాస్పిటల్ వద్ద పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రదేశంలో కాల్పులు ఘటన కూడా జరిగినట్లు భావిస్తున్నారు. కాబూల్లో ర
మూడో విజయంతో సెమీస్కు చేరువ ఒత్తిడికి అఫ్గాన్ చిత్తు అండర్డాగ్గా అడుగుపెట్టిన జట్టు అప్రతీహత విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసుకుంటే.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మెగాటోర్నీకి వచ్చిన జట్టు.. మూడో మ్�
కాబూల్, అక్టోబర్ 25: అఫ్గానిస్థాన్ తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నదని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. దేశంలో సగానికి పైగా జనాభా.. దాదాపు 2.28 కోట్ల మందికి ఆహార భద్రత కొరవడుతుందని, 32 లక్షల మంది ఐదేండ్లల�
47 మంది మృతి, 70 మందికి గాయాలుకాబూల్, అక్టోబర్ 16: అఫ్గానిస్థాన్లో వారంలోనే మరో మారణహోమం సంభవించింది. కాందహార్ ప్రావిన్స్లో ఓ షియా మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 47 మంది పౌరులు మరణించారు. 70 మంది గాయపడ్డార�
Afghanistan | ఆఫ్ఘనిస్తాన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరుకుంది. మరో 70 మంది తీవ్ర గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మసీదులో ప్రార్థనలు చేస్తున్న షియాలను లక్ష్యంగా చేసుకుని కాందహా�