Kabul | అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ (Kabul) మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. కాబూల్లోని అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ వీధిలో శక్తిమంతమైన బాంబు పేలింది.
తాలిబన్ రాజ్యం ఆప్ఘనిస్థాన్ను ఇటీవల భారీ భూకంపం బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ భూకంపం వల్ల సుమారు 1150 మంది మృత్యువాత పడ్డారు. అలాగే 1600 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆ దేశం
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు అఫ్గానిస్థాన్లోని ఖోస్త్ ప్రావిన్సులో బుధవారం తెల్లవారుజామున పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 1000 మంది దాకా మృత్యువాత పడగా, 1,500 మందికిపైగా గాయాలపాలయ్�
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు సుమారు 920 మంది ప్రాణాలను కోల్పోయారు. సమ�
Earthquake | అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో భారత్ పొరుగున ఉన్న ఈ రెండు దేశాలు వణికిపోయాయి. బుధవారం తెల్లవారు జామున అఫ్గానిస్థాన్లోని ఖోస్ట్ నగరంలో
ఇద్దరు మృతి.. ఏడుగురికి గాయాలు కాబూల్/న్యూఢిల్లీ, జూన్ 18: అఫ్గానిస్థాన్లో సిక్కు గురుద్వారా లక్ష్యంగా భారీ దాడి జరిగింది. పలు పేలుళ్లు సంభవించడమే కాకుండా కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరు మ�
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కాబూల్లోని గురుద్వారా వద్ద ఆ పేలుళ్లు జరిగాయి. అదే ప్రాంతంలో కాల్పులు శబ్ధాలు కూడా వినిపించాయి. ఆ సమయంలో గురుద్వారాలో చాలా మంది భక�
ఆసియా ఫుట్బాల్ కప్ క్వాలిఫయర్స్ కోల్కతా: స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ దుమ్మురేపడంతో తొలి మ్యాచ్లో కాంబోడియాను చిత్తు చేసిన భారత పురుషుల ఫుట్బాల్ జట్టు.. శనివారం మలి పోరులో అఫ్గానిస్థాన్
క్రికెట్ చరిత్రలో మరో అరుదైన రికార్డును సాధించేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో నేటి నుంచి ప్రారంభం కాబోయే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలో జరుగబోయే మ్యా�
1 లేదా 2 కేజీల వరకు బరు వు తూకే మామిడి పండు ను మనం చూసుంటాం. అయితే మధ్యప్రదేశ్లో పండే నూర్జహాన్ రకానికి చెందిన మామిడి ఒక్కోటి 4 కేజీలకు పైగా కాస్తుంది.
అఫ్గానిస్థాన్ మరోసారి నెత్తురోడింది. కుందుజ్ ప్రావిన్స్ ఇమాం సాహెబ్ పట్టణంలో ఉగ్రవాదులు శుక్రవారం బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. మసీదు, మదర్సాలే లక్ష్యంగా ఈ దాడులు చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థుల�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని ఒక మసీదులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మందికిపైగా మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ఉత్తర ఆఫ్ఘన్ నగరమైన మజార్-ఎ-షరీఫ్లో గురువారం ఈ ఘటన జరిగింది. సై డోకెన్ ప్రాంతంలోని షియ