అమరావతి: డిగ్రీ కళాశాలల్లో 2021- 22 విద్యా సంవత్సరం అడ్మిషన్ల గడువు రేపటితో ముగియనున్నది. ఆఖరి రోజని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన జారీ చేశారు. మూ�
ఖమ్మం: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అడ్మిషన్లు పోందేందుకు ఈ నెల10వ తేది వరకు గడువు పొడిగించినట్లు రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ డి సమ్మయ్య శ
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్స్ ద్వారా నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్లలో ప్రవేశాలకు అడ్మిషన్ గడువును పొడిగించినట్లు ఖమ్మం గాంధీ నగర్ హైస్కూల్ ఏఐ కో-ఆర్డినేటర్ గురువారం ఓ ప్రకటనలో తెలిప�
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ అడ్మిషన్ల కోసం గత నెలలో నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రైన్స్ టెస్ట్ (సీపీగెట్)-2021లో ఉత్తీర్ణులైన అభ్యర�
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఒపెన్ స్కూల్ ఆధ్వర్యంలో 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ గడువును అపరాధ రుసుంతో నవంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత �
భద్రాచలం: ఖమ్మం రీజియన్ పరిధిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మిగిలిన సీట్లకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఇంద�
ఇంటర్ ఏగ్రూప్ అయినాసాంకేతికత వేగంగా అ భివృద్ధి చెందుతుంది. కాలం మారుతుంది. ఏం చదివాం అనేది ముఖ్యం కాదు ఏ రంగంలో ఆసక్తి ఉంది, దానిలో ప్రతిభ ఎంత అనేది ప్రధానంగా మారింది. ఇంటర్, డిగ్రీలో ఆర్ట్స్, సైన్స్, �
మణుగూరు: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ డైరెక్టర్ కేవై నాయక్ ఆదేశాల మేరకు రెండో విడుత దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కన్వీనర్, మణుగూ�
భద్రాచలం: పూర్వ ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమశాఖ పరిధిలో నిర్వహిస్తున్న రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశాలువాయిదావేశారు. కిన్నెరసాని (బాలురు), కాచనపల్లి (బాలికలు)లోని రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స�