రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంతో సర్కారు బడులు సరికొత్త కళను సంతరించుకొంటున్నాయి. రోజురోజుకు విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. అతి తక్కువకాలంలోనే అడ్మిషన్లు లక్ష�
తెలంగాణ వ్యాప్తంగా 450 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను వేర్వేరు కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు వీలుగా సీట్లు ఉన్నాయో లేవో తెలియజేయాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీట్ల �
సర్కారు స్కూళ్లను బలోపేతం చేయటం, అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ప్రొఫెసర్ జయంశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 3 నుంచి ప్రారంభం కానున్నది.
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లను పెంచేందుకు లెక్చరర్లు నడుం బిగించారు. రెగ్యులర్ అధ్యాపకులతోపాటు, కాంట్రాక్ట్ అధ్యాపకులు సైతం కదం కలిపారు.
Agri polycet | వ్వవసాయ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం అగ్రి పాలిసెట్ (Agri polycet) నోటిఫికేషన్ను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Model school | తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ (Model school) అడ్మిషన్ టెస్ట్-2022 ఆదివారం జరుగనుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశానికి
BC residential schools | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానింస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. సంబంధిత జిల్లాల్లోని గురుకుల పాఠశాలలకు మాత్రమే దరఖాస్తు...
Gurukula | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.
తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ , పీజీ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి యాజమాన్య కోటాలో ప్రవేశానికి దర
అమరావతి: డిగ్రీ కళాశాలల్లో 2021- 22 విద్యా సంవత్సరం అడ్మిషన్ల గడువు రేపటితో ముగియనున్నది. ఆఖరి రోజని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన జారీ చేశారు. మూ�
ఖమ్మం: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అడ్మిషన్లు పోందేందుకు ఈ నెల10వ తేది వరకు గడువు పొడిగించినట్లు రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ డి సమ్మయ్య శ