తల్లిదండ్రుల వైఖరిలో స్పష్టమైన మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో జోరుగా ప్రవేశాలు పలు స్కూళ్లలో అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు అబ్బదన్న భావన చెరి�
సీపెట్| కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) లో డిప్లొమా, పోస్టు డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల�
ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంపు | ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువును పెంచుతూ తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్లో ప్రవేశానికి గడువును
అడ్మిషన్స్| రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/ పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సంగీతం, నృత్యంపై ఆసక్తి ఉన్న పదేండ్లు నిండిన పిల్లలు దరఖాస్తు చే�
VM Home| నగరంలోని కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోమ్ (VM Home) గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 2021-22 విద్యా సంవత్సరానికిగాను 1, రెండు, మడో తరగతులలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
స్కూళ్లలో చేర్పించేందుకు ఇంటింటి సర్వే ఆదేశాలుజారీచేసిన తెలంగాణ విద్యాశాఖ హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 5,766 మంది విద్యార్థులు బడి మానేసినట్టు విద్యాశాఖ అధికారులు తేల్చారు. వీరంతా బడికి
స్పోర్ట్స్ స్కూల్స్| తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ స్కూల్స్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దర�
పాలీసెట్| రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TEST-POLYCET-21 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ వెల
B-Schools| కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే మ్యాట్- 2021 (మే సె�
బిట్స్ పిలానీ| దేశంలో ప్రముఖ విద్యాసంస్థ అయిన రాజస్థాన్లోని పిలానీలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (బిట్స్ పిలానీ) 2021–22 విద్యాసంవత్సరానికిగాను హయ్యర్ డిగ్రీ (పీజీ) కోర్సుల్�
సరైన గుర్తింపు పత్రాలు లేవనో, కరోనా పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ లేదనో ఏ పేషంటునూ ప్రభుత్వ కరోనా చికిత్స దవాఖానలో చేర్చుకోవటానికి నిరాకరించవద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని కేంద్రం సుప్రీంకోర్టుకు
హైదరాబాద్ : ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరో తరగతిలో ప్ర
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని కరోనా నాలుగో దశ వణికిస్తున్నది. కరోనా బారినపడి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్న ప్రముఖ వ్యక్తులు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి క్యూకడుతున్నారు. దీంతో ఎమర్జ�