ఆదర్శ పాఠశాలల్లో విద్యా బోధన ఉత్తమంగా ఉండడంతో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పక్కా భవనాలు, ఆటల్లో ముందంజ, సాంస్కృతిక కార్యక్రమాల్లో నైపుణ్యం, పూర్తి స్థాయి సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాలో బడు
దూర విద్య స్టడీ సెంటర్ల తీరు వల్ల నేడు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. యూజీసీ నిబంధనలు బేఖాతరు చేస్తూ, ఇష్టారీతిన నడుస్తుండటంతో అందులో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కొత్తగా మంజూరైన నర్సింగ్ కళాశాలలో బుధవారం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కాలేజీలో 60మందికి అవకాశం ఉండగా మొదటి కౌన్సిలింగ్లో 58మంది ఆప్షన్లు పెట్టుకున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. 2020-21 విద్యా సంవత్సరం కంటే 2021-22లో అదనంగా 4,06,725 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యునిఫైడ్�
LAWCET | రాష్ట్రంలోని లా కాలేజీల్లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 2) నుంచి ఈ నెల 12 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్
ఈ ఏడాది పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎం ట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) మొదటి విడత కౌన్సెలింగ్లో అత్యధికులు యూనివర్సిటీ క్యాంపస్ కా లేజీల్లోనే చేరారు.
DOST | ఇంజినీరింగ్లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి (TSCHE) విడుదల చేసింది.
పలు జూనియర్ కాలేజీల్లో 100% అడ్మిషన్లు ఈ ఏడాది ప్రవేశాలు లక్షకు చేరొచ్చని అంచనా హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు అనూహ్యంగా పెరుగుతున్నాయ�