ఒకే రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటో తరగతి అడ్మిషన్ల వయసు విషయంలో రెం డు విధానాలు అమలవుతున్నాయి. స్టేట్ సిలబస్ స్కూళ్లకేమో ఐదేండ్లు, సీబీస్ఎస్ఈ సిలబస్ స్కూళ్లలో ఆరేండ్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.
నేరుగా విద్యాసంస్థల్లో చేరి చదువుకొనే అవకాశం లేని వారికి దూరవిద్య ఒక వరం. తక్కువ ఫీజులు.. ఉద్యోగం చేస్తూనే చదువుకొనే అవకాశం ఈ విధానం ప్రత్యేకత. ఇలాంటి విశేషాలున్న దూరవిద్యా కోర్సులకు ఇటీవలికాలంలో డిమాండ
ఆటో డ్రైవర్ అయిన రవికుమార్దీ ఇలాంటి కథే. తాను పెద్దగా చదువుకోకపోవడంతో తన కుమార్తెకైనా మంచి విద్య అందించాలని కలలుగన్నాడు. ప్రముఖ స్కూల్లో అడ్మిషన్కు ప్రయత్నిస్తే ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. ఇంటర్వ్�
ఎంసెట్ సహా వృత్తివిద్యా కోర్సుల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రవేశాల గడువు ముగిసింది. దీంతో ఈ ఏడాదికి ఈ అడ్మిషన్లు ఆఖరయ్యాయి. ఇక 202425 కొత్త విద్యాసంవత్సరం నుంచి మన సీట్లన్నీ మనోళ్ల (రాష్ట్ర విద్యార్థులు)కే దక్కనున�
విదేశాల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఫాల్ సీజన్ ప్రవేశాల్లో (సెప్టెంబర్-డిసెంబర్) భారతీ య విద్యార్థులు అత్యధికంగా అడ్మిషన్లు పొందుతున్నారు. చైనా ను వెనక్కినెట్టి మనోళ్లే ముందువరుసలో నిలుస్తున్నా�
గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడుతుందని గాని, ఈ జిల్లాకు మెడికల్ కళాశాల వస్తుందని గాని ఎవరూ ఊహించి ఉండరు. ఊహలకందని అభివృద్ధిని నిజం చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాకు
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో అడ్మిషన్ల ప్రక్రియ శనివారంతో పరిసమాప్తమైంది. మొదటి విడతలో తెలంగాణ కోటా 78కు గాను 77 సీట్లు, ఆలిండియా కోటా 15కు గాను 13 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ప్రకారం మొత్తం 90 మంది విద్య�
ఖమ్మం మెడికల్ కళాశాల(కేఎంసీ)లో అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 28 నాటికి సీట్లు భర్తీ చేయాలనే ఎన్ఎంసీ నిబంధన మేరకు జాతీయ స్థాయితోపాటు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ కౌన్సిలింగ్న�
నగర టాప్మోస్ట్ కళాశాలల్లో చదివేందుకు గ్రామీణ విద్యార్థులు పోటీ పడుతున్నారు. నగరంలో 2022-2023 ఏడాదికి గాను 5,100 మంది విద్యార్థులు వివిధ కాలేజీల్లో డిగ్రీ అడ్మిషన్లు పొందినట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తె�
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఐసె�
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నది. ఇప్పటికే మొదటి దశ ‘మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది బడుల్లో మౌలిక వసతులు కల్ప�
స్వరాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు సర్కార్ బడులకు కార్పొరేట్ వైభవం తెచ్చింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికేడాది ప్రవేశాల సంఖ్య పెరుగుత�
సర్కారు బడులకు పూర్వవైభవం వచ్చింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యారంగాన్ని సమూలంగా మార్చిన కేసీఆర్ సర్కారు.. మన ఊరు-మన బడి కార్యక్రమంతో స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పించింద�
ఎస్సీ గురుకులాల్లోని ఇంటర్ (సీవోఈ) కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంపీసీ, బై�