నగర టాప్మోస్ట్ కళాశాలల్లో చదివేందుకు గ్రామీణ విద్యార్థులు పోటీ పడుతున్నారు. నగరంలో 2022-2023 ఏడాదికి గాను 5,100 మంది విద్యార్థులు వివిధ కాలేజీల్లో డిగ్రీ అడ్మిషన్లు పొందినట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తె�
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఐసె�
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నది. ఇప్పటికే మొదటి దశ ‘మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది బడుల్లో మౌలిక వసతులు కల్ప�
స్వరాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు సర్కార్ బడులకు కార్పొరేట్ వైభవం తెచ్చింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికేడాది ప్రవేశాల సంఖ్య పెరుగుత�
సర్కారు బడులకు పూర్వవైభవం వచ్చింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యారంగాన్ని సమూలంగా మార్చిన కేసీఆర్ సర్కారు.. మన ఊరు-మన బడి కార్యక్రమంతో స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పించింద�
ఎస్సీ గురుకులాల్లోని ఇంటర్ (సీవోఈ) కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంపీసీ, బై�
విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సర్కారీ స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. నాణ్యమైన విద్య, చక్కటి మౌలిక వసతులు కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులకు ఇప్పుడు ప్రైవేటు స్క
రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ప్రవేశాల జోరు కొనసాగుతున్నది. 91 వేలకుపైగా చిన్నారులు సర్కార్ బడుల్లో చేరారు. సర్కార్ బడుల్లో నమోదు పెంచేందుకు ఈ నెల 3న ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్న
Polycet Exam | ఏపీలో పాలిసెట్ పరీక్ష(Ap Polyset Entrance) ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో(Polytechnic Colleges) ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్- 2023 పరీక్షకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ‘నీట్' ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా సాగింది. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగింది.
ఈ విద్యాసంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ర్యాంకుల ద్వారా భర్తీ చేస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేనేజ్
ఆదర్శ పాఠశాలల్లో విద్యా బోధన ఉత్తమంగా ఉండడంతో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పక్కా భవనాలు, ఆటల్లో ముందంజ, సాంస్కృతిక కార్యక్రమాల్లో నైపుణ్యం, పూర్తి స్థాయి సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాలో బడు