సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు అపూర్వ ఆధరణ లభిస్తున్నది. సకల వసతులతో విద్యాబుద్దులు నేర్పిస్తున్న ఈ స్కూల్లో సీటు కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు. ఇప్పటికే అన్ని తరగతుల్లో సీట్లు నిం�
UGC | విదేశాల్లోని విశ్వవిద్యాలయాల తరహాలోనే ఇక నుంచి దేశంలోని యూనివర్సిటీల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఏటా రెండుసార్లు అడ్మిషన్లు జరపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఈ విద్య
దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్స్ సాధికారతశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బధిర, అంధుల ఆశ్రమపాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈమేరకు శాఖ డైరెక్టర్ శైలజ శుక్రవారం ఒక ప్రకటన �
తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి రెండో జాబితా విడుదల చేశారు. సొసైటీ కార్యదర్శి సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంపికైన విద్యార్థుల జాబితా ఆన్లైన్ https://m
తెలంగాణ ప్రభుత్వ దివ్యాంగుల సాధికారతశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మలక్పేట బధిరుల ఆశ్రమ పాఠశాల (చెవిటి)లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
గురుకులాల్లో ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. పోటీ పరీక్ష నెగ్గి తమ పిల్లలకు సీటు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కొరకు ప్రవ
ఒకే రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటో తరగతి అడ్మిషన్ల వయసు విషయంలో రెం డు విధానాలు అమలవుతున్నాయి. స్టేట్ సిలబస్ స్కూళ్లకేమో ఐదేండ్లు, సీబీస్ఎస్ఈ సిలబస్ స్కూళ్లలో ఆరేండ్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.
నేరుగా విద్యాసంస్థల్లో చేరి చదువుకొనే అవకాశం లేని వారికి దూరవిద్య ఒక వరం. తక్కువ ఫీజులు.. ఉద్యోగం చేస్తూనే చదువుకొనే అవకాశం ఈ విధానం ప్రత్యేకత. ఇలాంటి విశేషాలున్న దూరవిద్యా కోర్సులకు ఇటీవలికాలంలో డిమాండ
ఆటో డ్రైవర్ అయిన రవికుమార్దీ ఇలాంటి కథే. తాను పెద్దగా చదువుకోకపోవడంతో తన కుమార్తెకైనా మంచి విద్య అందించాలని కలలుగన్నాడు. ప్రముఖ స్కూల్లో అడ్మిషన్కు ప్రయత్నిస్తే ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. ఇంటర్వ్�
ఎంసెట్ సహా వృత్తివిద్యా కోర్సుల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రవేశాల గడువు ముగిసింది. దీంతో ఈ ఏడాదికి ఈ అడ్మిషన్లు ఆఖరయ్యాయి. ఇక 202425 కొత్త విద్యాసంవత్సరం నుంచి మన సీట్లన్నీ మనోళ్ల (రాష్ట్ర విద్యార్థులు)కే దక్కనున�
విదేశాల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఫాల్ సీజన్ ప్రవేశాల్లో (సెప్టెంబర్-డిసెంబర్) భారతీ య విద్యార్థులు అత్యధికంగా అడ్మిషన్లు పొందుతున్నారు. చైనా ను వెనక్కినెట్టి మనోళ్లే ముందువరుసలో నిలుస్తున్నా�
గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడుతుందని గాని, ఈ జిల్లాకు మెడికల్ కళాశాల వస్తుందని గాని ఎవరూ ఊహించి ఉండరు. ఊహలకందని అభివృద్ధిని నిజం చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాకు