తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU) పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి ఆదిలాబాద్ జిల్లా లోని దాస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని హా�
రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఎదురీదుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల భారం మోయలేకపోతున్నాయి. విద్యార్థులు చేరక, అడ్మిషన్లు పెరగక కుదేలవుతున్నాయి.
సమాజంలోని సకల వర్గాల ప్రజలందరి సంపూర్ణ సహాయ సహకారాలతోనే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం చేకూరుతుందని రాయపర్తి (Raiparthy) జడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ గారె కృష్ణమూర్తి అన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లో శుక్రవారం ఆంగ్లం, ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీ ఉపాధ్యాయుల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు జరిగిన శిక్షణా �
సైనిక్ స్కూల్లో ప్రవేశాల కోసం పరీక్షలు రాసిన తెలంగాణ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని క్రాంతి కీన్ ఫౌండేషన్ సహాయ కార్యదర్శి కల్యాణి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చే�
2025-26 విద్యాసంవత్సరానికిగాను ప్రైవేట్-కార్పొరేట్ కళాశాలల్లో (ఇంటర్తో పాటు ఎంసెట్ కోచింగ్) ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి సజీవన్ ఓ ప్రకటనల�
Intermediate | సిర్గాపూర్లోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం పొందేందుకు విద్యార్థినిలు మే 16న జరిగే కౌన్సెలింగ్కు హజరు కావాలని ప్రిన్సిపాల్ లిక్కి శైలజ బుధవారం తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రెండు ఆర్జీయూకేటీల ఏర్పాటుపై ప్రతిష్ఠంభన నెలకొన్నది. వీటి ఏర్పాటు విషయంలో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చం దంగా పరిస్థితి తయారయ్యింది.
రాష్ట్రంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఈ కాలేజీ ప్రారంభంకానుంది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) హైదరాబాదు లో మొదటి సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంనకు గాను (60) సీట్లకు చేనేత, టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకర�
ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచడంతోపాటు త్వరలో నిర్వహించనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లాలోని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్
ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్యావిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష విద్యార్థులకు చుక్కలు చూపించింది. ప్రశ్నపత్రం చూసిన విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. నీట్ పరీక్షలో ఈ స�
వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం నీట్ నిర్వహించగా, మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో ఇద్దరు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ఉండగా, నిబంధనల ప్రకారం అధికారులు 1:30 గంటలకే గేట్లు మూస
ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ పరీక్ష ఆదివారం జరగనున్నది. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష సందర్భంగా సెంటర్ల గేట్లను 30 నిమిషాల ముందే క్లోజ్ చేస్తార�