రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎం సీఏ కోర్సుల్లో ప్రవేశానికి గాను నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13,14 తేదీల్లో నిర్వహించిన టీజీ ఐసెట్,-2026 విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 69 పరీక్
లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ లాసెట్కు రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ఏకంగా 66,620 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Admissions | : బీసీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు.
బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బీసీ గురుకులాల్లో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా డిగ్రీ కోర్సుల
హైదరాబాద్ పరిధిలోని సలం చెరువులో నిర్మించిన ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్లో 2026-27 విద్యాసంవత్సర అడ్మిషన్లు తమ తుది తీర్పునకు లో బడి ఉంటాయని హైకోర్టు సోమవారం తేల్చి చెప్పిం ది.
ఉన్నత విద్యామండలి గుర్తింపు, ఉస్మానియా విశ్వవిద్యాలయ అఫిలియేషన్ లేకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లాల్లో ఆదిత్య డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసి, అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్�
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీవోఈ) జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
గురుకుల సొసైటీల్లో 25వ తేదీ నుంచి ఫేజ్-1 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖల మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్కుమార్ వెల్లడించారు.
రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా, హకీంపేటలో ఏప్రిల్లో తుది ఎంపిక చేపట్ట�
గురుకులా ల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష-2026 ప్రశాంతంగా జరిగినట్లు సాంఘి క సంక్షేమ గురుకులాల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సమన్వయ అధికారి శారద తెలిపారు.