రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో ఈ సారి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు లక్ష్యం చేరలేదు. అడ్మిషన్లు పెంచాలని అధికారులు ఆదేశిస్తే, 151 కాలేజీల్లో నిరుటితో పోల్చితే అడ్మిషన్లు తగ్గడం గమనార్హం. 2025-26 విద్యాసంవత్స�
జగిత్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ కు సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమైనట్టుగా దానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి పోస్టర్ను జిల్లా విద్యాధికారి రాము సోమవారం ఆవిష్కరించారు.
PGECET-LAWCET | వచ్చే 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీతో పాటు లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పీజీఈసెట్, లాసెట్కు సంబంధించిన కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు శుక్రవా�
అది తార్నాకలో ఓ కార్పొరేట్ కాలేజీ. అందులో ఇంటర్ చదివే ఓ విద్యార్థిని డిస్కౌంట్ తీసేసి ఫీజు చెల్లిస్తామనే షరతు మీద అడ్మిషన్ తీసుకుంది. తీరా కాలేజీలో ప్రవేశం పొందాక మొత్తం ఫీజు చెల్లించాలంటూ ఆమెపై ఒత్
హుజురాబాద్ డివిజన్ లోని ఎస్సీ వసతి గృహాల్లో 2025-28 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి విజయ్ పాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన �
Hymavathi | ఇంజనీరింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి. అత్యవసర తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని.. కావాల్సి�
Jawahar Navodaya Vidyalaya | ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ మే 1, 2014 నుండి జూలై 31, 2016 మధ్య జన్మించిన విద్యార్హులు వర్గల్లోని జవహర్ నవోదయ విద్యాలయం ఎంపిక పరీక్షకు అర్హులు అన్నారు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి ర�
దౌల్తాబాద్ (Daulatabad) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకున్నది. కాలేజీకి చెందిన అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి విద్యార్థుల పేర్లు నమోదు చేయిస్తున్నారు. మండల పరిధిలోని, హైస్కూల్ ఉన్న ప్రతీ గ్ర
Sports Schools | తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ హైదరాబాద్ క్రీడా పాఠశాలల్లో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించిందని జిల్లా యువజన క్రీడల అధికారి ఖాసీం బేగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాశాఖ యాక్షన్ప్లాన్ను రూపొందించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి చదువులు పూర్తిచేయించనున్నది.
వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే లావణ్య తెలిపారు.
రాష్ట్రంలోని కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు అయిపోయినట్టు బోర్డులు పెడుతున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు... తమకు ఏ ని�