పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్ ప్రాథమిక కీ విడుదలయ్యింది. మొత్తం 32 సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక కీలను https://cpget.tgche.ac.in. వెబ్సైట్లో పొందుపరిచినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్�
రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఏటేటా పడిపోతున్నాయి. సరైన రవాణా సదుపాయం లేక, ఇతరేతర కారణాలతో ఆ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు నిరాకరిస్తున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల గడువు తేదీ పొడిగిస్తూ వర్సిటీ ఉన్నతాధికారులు బుధవారం నిర్ణయం తీసుకున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం(,Distance education) అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సులలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు, అర్హులైన అభ్యర్థులు
వైద్య విద్య సీట్ల ప్రవేశాల్లో స్థానికత లొల్లి నెలకొంది. గతంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివినవారిని లోకల్గా పరిగణించేవారు. అయితే ఇతర రాష్ర్టాల వారు ఇక్కడ చదవకపోయినా 6, 7, 8, 9 �
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా, లేఆఫ్ల భయం, ట్రంప్ టెంపరితనం తదితర అనేక భయాందోళనలు పట్టిపీడిస్తున్నా విద్యార్థులు వీటిని లెక్కచేయడం లేదు. తమ దారి బీటెక్ దారే అంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో�
రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో ఈ సారి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు లక్ష్యం చేరలేదు. అడ్మిషన్లు పెంచాలని అధికారులు ఆదేశిస్తే, 151 కాలేజీల్లో నిరుటితో పోల్చితే అడ్మిషన్లు తగ్గడం గమనార్హం. 2025-26 విద్యాసంవత్స�
జగిత్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ కు సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమైనట్టుగా దానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి పోస్టర్ను జిల్లా విద్యాధికారి రాము సోమవారం ఆవిష్కరించారు.
PGECET-LAWCET | వచ్చే 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీతో పాటు లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పీజీఈసెట్, లాసెట్కు సంబంధించిన కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు శుక్రవా�
అది తార్నాకలో ఓ కార్పొరేట్ కాలేజీ. అందులో ఇంటర్ చదివే ఓ విద్యార్థిని డిస్కౌంట్ తీసేసి ఫీజు చెల్లిస్తామనే షరతు మీద అడ్మిషన్ తీసుకుంది. తీరా కాలేజీలో ప్రవేశం పొందాక మొత్తం ఫీజు చెల్లించాలంటూ ఆమెపై ఒత్
హుజురాబాద్ డివిజన్ లోని ఎస్సీ వసతి గృహాల్లో 2025-28 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి విజయ్ పాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన �
Hymavathi | ఇంజనీరింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి. అత్యవసర తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని.. కావాల్సి�
Jawahar Navodaya Vidyalaya | ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ మే 1, 2014 నుండి జూలై 31, 2016 మధ్య జన్మించిన విద్యార్హులు వర్గల్లోని జవహర్ నవోదయ విద్యాలయం ఎంపిక పరీక్షకు అర్హులు అన్నారు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి ర�