Admissions | : బీసీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు.
బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బీసీ గురుకులాల్లో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా డిగ్రీ కోర్సుల
హైదరాబాద్ పరిధిలోని సలం చెరువులో నిర్మించిన ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్లో 2026-27 విద్యాసంవత్సర అడ్మిషన్లు తమ తుది తీర్పునకు లో బడి ఉంటాయని హైకోర్టు సోమవారం తేల్చి చెప్పిం ది.
ఉన్నత విద్యామండలి గుర్తింపు, ఉస్మానియా విశ్వవిద్యాలయ అఫిలియేషన్ లేకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లాల్లో ఆదిత్య డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసి, అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్�
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీవోఈ) జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
గురుకుల సొసైటీల్లో 25వ తేదీ నుంచి ఫేజ్-1 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖల మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్కుమార్ వెల్లడించారు.
రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా, హకీంపేటలో ఏప్రిల్లో తుది ఎంపిక చేపట్ట�
గురుకులా ల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష-2026 ప్రశాంతంగా జరిగినట్లు సాంఘి క సంక్షేమ గురుకులాల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సమన్వయ అధికారి శారద తెలిపారు.
గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష పలుచోట్ల గందగోళంగా మారింది. అధికారుల మధ్య సమన్వయలోపంతో పలుచోట్ల నిర్ణీత సమయానికి కంటే ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 7, 10 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనుముల పోచయ్య తెలిపారు.
Admissions | ఆన్ లైన్ ద్వారా ఆరవ తరగతి ప్రవేశాలతోపాటు, ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ముల్కనూరు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ముజీ
రాష్ట్రంలో ఒకటో తరగతిలో అడ్మిష న్లు కల్పించే విషయంపై గందరగోళ పరిస్థితు లు ఉన్నాయి. ఆరేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా..? లేక ఐదేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా అన్న విషయంపై సందిగ్ధత నె�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర గురుకులాల్లో 5వ తరగతితోపాటు 6 నుంచి 9వ తరగతి వరకుప్రవేశానికి సంబంధించి దరఖాస్తులను సమర్పించడానికి ఈ నెల 21 చివరి తేదీ అని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.