రాష్ట్రంలో అదనంగా 119 గురుకులాలు ఏర్పాటుచేయాలని, గురకులాల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ సీటు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమా�
రాష్ట్రంలోని యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రెన్స్ సజావుగా జరిగినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం తెలిపారు.
హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో స్పోర్ట్స్స్కూల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎంపికైన బాలుర ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు.
ఫస్టియర్ అడ్మిషన్ల గడువును ఇంటర్బోర్డు పొడిగించింది. జూలై 31 వరకు ప్రవేశాలకు అవకాశం ఇచ్చింది. మొదటి విడత అడ్మిషన్ల గడువు మంగళవారంతో ముగియడం, ఇటీవలే పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు �
ఈ విద్యాసంవత్సరంలో కచ్చితంగా అడ్మిషన్లు 50 శాతం దాటాల్సిందేనని లేకుంటే పాలనాపరమైన చర్యలు తప్పవని మైనారిటీ గురుకుల స్కూళ్లు/కాలేజీల ప్రిన్సిపాళ్లకు టీజీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి హెచ్చరికలు జారీచేసినట్�
ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ తొలి విడుత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్గాంధీ పాలి
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ శ్రీ రామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ /పీజీ కళాశాలలో 2026-2027 డిగ్రీ, పీజీలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు.
తెలంగాణలో న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్-2026లో పురుష అభ్యర్థులు సత్తాచాటారు. 74.42% మంది అర్హత సాధించారు. మహిళలు 70.08% మంది క్వాలిఫై అయ్యారు.
బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్-2026 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్యాల బాలకిష్�