రాష్ట్రంలో మాడల్ స్కూల్స్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష రద్దుచేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి గురుకుల సెట్ ద్వారా మాడల్ స్కూల్స్లోని సీట్లు భర్తీచ�
రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ప్రవేశాలకు, సీట్ల భర్తీకి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరంలో 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్లో
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ సీపీజీఈటీ - 2025 చివరి దశ ప్రవేశాలకు షెడ్యూల్ను విడుదల చేసినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారె�
కేంద్ర రక్షణశాఖ ప్రైవేట్ రంగంలో సైనిక్ స్కూల్ను మంజూరు చేసింది. విజయవాడ సమీపంలో ఈ స్కూల్ ఏర్పాటుకు అనుమతినిచ్చినట్టు పాఠశాల ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగం సుధాకర్రెడ్డి సోమవారం తెలిపారు.
హనుమకొండ, వరంగల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్లకు 4వ దఫా(వాక్-ఇన్) భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎం చందర్ తెలిపారు.
పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్ ప్రాథమిక కీ విడుదలయ్యింది. మొత్తం 32 సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక కీలను https://cpget.tgche.ac.in. వెబ్సైట్లో పొందుపరిచినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్�
రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఏటేటా పడిపోతున్నాయి. సరైన రవాణా సదుపాయం లేక, ఇతరేతర కారణాలతో ఆ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు నిరాకరిస్తున్నారు.