మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు, రోడ్లు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు తాండూర్ తహశీల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరహార దీక్ష మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అందుబాటులోకి వచ్చి.. అమోల్డ్ స్క్రీన్ను టచ్ చేసిన అరక్షణంలోనే కోరుకున్నవన్నీ అరచేతిలోకి వచ్చిపడుతున్న నేటి ఆధునిక యుగంలో.. అభివృద్ధికి ఇంకా అందనంత దూరానే ఉంటున్నారు �
తాండూర్, జూన్ 28: నర్సాపూర్ వద్ద బ్రిడ్జి నిర్మించి రైతులకు, ఆదివాసీలకు రవాణా సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్ డిమాండ్ చేశారు.
‘నల్లమల అడవి నాది.. నల్లమల బిడ్డను నేను’ అని ప్రకటించినప్పుడు అడవి బిడ్డలకు మరింత అండ దొరికినట్టే అనిపించింది. కేసీఆర్ను మించి ఆదివాసులను అర్థం చేసుకుంటారని గిరిజనం అనుకున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్ 30, 36, 39లోగల భూములను అటవీ శాఖ నుంచి తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజనులు మూడు రోజులుగా పాదయాత్ర చేస్తూ గుర
సర్వే నంబర్లు 30, 36, 39లలోని భూములను సర్వే చేసి తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట తహసీల్దార్, అటవీ శాఖ కార్యాలయాల ఎదుట రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు చేపట్టిన నిరవధిక నిరాహార �
మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ రామాంజనేయ ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా పుప్పాల కమలాకర్, ఉపాధ్యక్షుడిగా శేరు రాజేశం, ప్రధాన కార్యదర్శిగా మారం నారాయ�
ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హింసను వెంటనే ఆపేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడందెబ్బ) వ్యవస్థాపకుడు బుర్స పోచయ్య డిమాండ్ చేశారు.
Vijay Devarakonda | ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండపై కీసర పోలీస్ స్టేషన్లో ఆదివాసీలు ఫిర్యాదు చేశారు. తమను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఈ మేరకు ఎన్బీఎంఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది రవిరాజ్ రాథోడ్�
Operation Kagar | కగార్ ఆపరేషన్ పేరుతో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హింసను ఆపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) వ్యవస్థాపకులు బుర్స పోచయ్య డిమాండ్ చేశారు.
కేంద్ర ట్రైబల్, యువజ న వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సంయుక్త ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లోని కో ఆపరేటివ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ట్రైబల్ యూత్ ఎక్సేం�
దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్పురి కాకో ఆలయంలో దండారీ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనులు, మహిళలు సు�
ఆదివాసీ, దళితులు, మైనార్టీలు, వివిధ వర్గాల ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ ప్రాంతాల్లోని సుసంపన్నమైన ఖనిజ సంపదను పరిరక్షించడం కోసం ప్రొఫెసర్ సాయిబాబా జీవితాంతం పోరాడారని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబ�