KTR | రాజన్న సిరిసిల్ల : ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు, ఆదివాసీలకు భూముల పట్టాలు అందించి, వారి చిరకాల కోరికను నెరవేర్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని రాష�
సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన గిరిగూడేలు, స్వరాష్ట్రంలో అభివృద్ధి బాట పడుతున్నా యి. టీఆర్ఎస్ సర్కారు ఐదు వందల జనాభా కలిగిన పల్లెలను ప్రత్యేక పంచాయ తీలుగా ఏర్పాటు చేయగా, గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాయ�
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతర తేదీలను పూజారులు బుధవారం నిర్ణయించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవ�
ఆదివాసీ, గిరిజనుల సమగ్ర అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. గిరిపుత్రుల అభ్యున్నతే లక్ష్యంగా 2014-15 నుంచి బడ్జెట్లో రూ.కోట్లు కేటాయిస్తూ వస్తున్నది.
నాందేడ్ సమావేశం నేపథ్యంలో మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పేరు మార్మోగిపోతున్నది. తెలంగాణ సరిహద్దులో ఉన్న సిరోంచ, ఐరి తాలూకా కేంద్రాలతో పాటు ఆళ్లపల్లి పట్టణా ల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీల�
ఆదివాసీ గూడేలకు గుర్తింపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని హీరాపూర్(జే) గ్రామంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వ
కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.
మొదటి స్వాతంత్య్ర సంగ్రామం అంటే అందరికీ గుర్తుకొచ్చేది 1857. కానీ, అంతకు రెండేళ్ల ముందే బ్రిటిష్వారికి వ్యతిరేకంగా ఆదీవాసీలు వీరోచిత పోరాటం చేశారు. హక్కులు, జీవనోపాధి, మాతృభూమి కోసం బ్రిటిష్ అణచివేతకు వ�
ఆదివాసీలకు అడవి తల్లే సర్వస్వం. వ్యవసాయమే జీవనాధారం. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. ప్రకృతిని అనుసరించి పనులు ప్రారంభిస్తారు. ఐదు రోజులపాటు ‘భూదేవి’ పండుగ నిర్వహించి.. సాగు ఆరంభిస్తారు. ఈ పూజల�
ఆదివాసీ సాంప్రదాయ నృత్యం గుస్సాడీకి అరుదైన గౌరవం దక్కింది.. గుస్సాడీ కళాకారుడు కనకరాజును పద్మశ్రీ అవార్డు వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. చేతుల�