ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించ
Jishnu Dev Verma | ఆధునిక సమాజంలో ఆదివాసీలు(Adivasis), గిరిజనులను భాగస్వాములు చేసేందుకు ప్రభు త్వాలు కృషి చేస్తున్నాయి. ఆదివాసీ, గిరిజన గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma
ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ మహనీయుల చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. శుక్రవారం ఊట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగణంలోని కుమ్రం భీం విగ్రహానికి ఐటీడీ�
ప్రపంచవ్యాప్తంగా చూసినా, భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని పరిశీలించినా, ప్రత్యేకించితెలంగాణ రాష్ర్టాన్ని చూసినా.. అవన్నీ ఒకనాడు దట్టమైన కారడవులు, కొండకోనలు కలిగిన ప్రాంతాలే. ఆధునిక ప్రపంచంలో ప్రస్తుతం మనకు
ఆదివాసీల రాజ్యాంగ హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంర శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ �
‘విత్తనం చనిపోతూ... పంటను వాగ్దానం చేసింది’ అంటాడు కవి శివసాగర్. ‘పంటను కాపాడుతూ... విత్తన స్వావలంబనను వాగ్దానం చేస్తున్నాను’ అంటున్నది ఆదివాసీ మహిళా రైతు లహరీ బాయి! అందరూ బతుకుదెరువు కోసం సాగు చేస్తుంటే �
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నాగోబా మహాజాతరకు సర్వం సిద్ధమైంది. ఏటా పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు అర్ధరాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించడంతో జాతర ప్రారంభమవుత
వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రేగఢ్ గ్రామంలో బుధవారం పాహుండి కూపర్ లింగు స్వామి, భీమన్న దేవుడి సట్టి పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయా
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆద్యకళ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (ఐజీఎన్సీఏ)బాధ్యులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం తేనీటి విందు ఇచ్చారు. గత జూలైలో రాష్ట్రపతి భవన్లో ‘జనజాతి దర్ప�
మంగపేట మండలం వాగొడ్డుగూడెం పంచాయతీలోని లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ గుడి వద్ద ఆదివాసీ గిరిజనులు ఆదివారం సామకొత్తల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఏటా పుబ్బా కార్తెలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పొలాలు,
కేంద్రప్రభుత్వం ఆదివాసీ గుంజాల గోండి లిపిని గుర్తించాలని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, విజ్ఞప్తి చేశారు.
పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లినే నమ్ముకొని తర తరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలే ఆదివాసీలు. ప్రపంచ వ్యాప్తంగా 370 మిలియన్ల ఆదివాసీలు ఉండగా వారు 90 దేశాల్లో నివసిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో జోడేఘాట్ నిశ్శబ్ద, నిషేధ ప్రాంతం. 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్)తో కాంగ్రెస్ పొత్తు. ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామ్యం. ఆ సమయంలో కుమ్రంభీం వర్ధంతి. జోడేఘాట్కు కుమ్రంభ�
ఇటీవల జానకమ్మ ఇంగ్లాండు యాత్ర చదివితే స్త్రీలు యాత్రాకథనాలు రాస్తే ఎంత విలక్షణంగా ఉంటాయో కదా అనిపించింది. తాజాగా రచయిత్రి, అనువాదకురాలు స్వర్ణ కిలారి ‘ఇంతియానం’ పేరుతో స్త్రీల యాత్రా కథనాలతో సంకలనంగా �