ఆదిలాబాద్| ఆదిలాబాద్: జిల్లాలోని గుడిహత్నూర్లో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మన్నూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ట్రాక్టర్ను మినీ లారీ ఢీకొన్నాయి. దీంతో అదుపుతప్పిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమా�
ఆదిలాబాద్ : జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గల జలపాతంలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. గడిచిన ఆదివారం చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన ఆలస్యంగా బుధవారం వెలు
ఎంపీ సోయం బాపూరావు రాజీనామాకు ఆదివాసీల డిమాండ్ | ఎస్టీ జాబితాలో నుంచి లంబాడాలను తొలగిస్తామని చెప్పి.. ఆదివాసీలను మోసగిస్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తొమ్మిది తె
ఎదులాపురం,జూలై 10 : జిల్లా పోలీసుల ఆరోగ్య సంక్షేమానికి ప్రాధాన్యం కల్పించడంలో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర పేర్క�
భగీరథ పైపులైన్| ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ వాల్వు లీకయ్యింది. రిమ్స్ సమీపంలో ఉన్న భగీరథ పైపులైన్ వాల్వ్ను ఇవాళ ఉదయం ఓ పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో వాల్వు ఊడి 50 అడుగుల ఎత్తులో నీరు ఎగిరి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పచ్చదనం రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఆదిలాబాద్లో 10 లక్షల మొక్కల పెంపకం ఆదిలాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెల
ఆదిలాబాద్ : ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో, వినూత్న కార్యక్రమాలతో దూసుకువెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ యేడాది మరింత విభిన్నంగా మొదలు కాబోతోంది. నాల్గొవ యేట అడుగు పెట్టి, దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకు
రంగారెడ్డి : ఎద్దు ఏడిసిన ఎవుసం… రైతు ఎడిసిన రాజ్యం ఎప్పుడూ సంతోషంగా ఉండవంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి రైతు కోవ అభిమాన్ తన కాడెద్దు చనిపోవడంతో తన కుమారుడు సాయినాథ్ను మరో ఎద్దుకు జతగ�
లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీలు ఎదురెదురుగా ఢీకొని రెండు వాహనాల్లోని డ్రైవర్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందార�
వరద ఉధృతి | ఆదిలాబాద్ జిల్లా పెన్గంగ ఒడ్డున ఉన్న భీంపూర్ మండలం అంతర్గాంలో గురువారం కురిసిన భారీ వర్షానికి అంతర్గాం గ్రామంలోని చిన్నవాగు ( పాయ) వరదతో పోటెత్తింది.
హైదరాబాద్లో రూ.98.48 హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.101.14కు పెరిగింది. నిజామాబాద్లో రూ.100.75కు చేరింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్తో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో