కరోనా కట్టడికి సర్కారు ఇంటింటికీ వైద్య బృందాలను పంపించి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు సభ్యుల చొప్పున 250 ఇండ్లను సర్వే చేస్తున్నారు. ఈ బృందంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, ప�
మున్సిపల్ కమిషనర్ శైలజ ఇంటింటా ఆరోగ్య సర్వే పరిశీలన ఆదిలాబాద్ రూరల్, మే 11: కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శైలజ సూచించారు. జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్బోర్డులో చే�
ఆదిలాబాద్ : వైద్య బృందాలతో తమ ఆరోగ్య సమాచారాన్ని పంచుకోవాలని, వారు సూచించిన మందులను తీసుకోవాల్సిందిగా ఆదిలాబాద్ ఇంఛార్జీ కలెక్టర్ పీఎస్ రాహుల్ రాజ్ ప్రజలను కోరారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలోన
ఆదిలాబాద్ : పౌరసంఘం కోసం రెండు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జోగు ప్రేమేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంటిగ్రే
ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆదిలాబాద్ రిమ్స్లో ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేసి, బాధితులకు చికిత�
ఆదిలాబాద్ : నెలకు రూ. 2 వేల ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం పంపిణీ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమెందర్ అన్నారు. బుధవారం
బోథ్ : ఉగాది సందర్భంగా రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. భూతల్లికి పసుపు కుంకుమతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు. ప్లవనామ సంవత్సరంలో పంటలు బాగా పండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని వేడుకున్నారు. ఆ
కరోనా టెస్ట్లు చేసినా, వైద్యం నిర్వహించినా చర్యలు కమిటీ ఏర్పాటు చేసిన వైద్యాధికారులు సర్కారు దవాఖానలకు రావాలని సూచన మెడికల్ దుకాణాల్లో తనిఖీలు ఆదిలాబాద్, ఏప్రిల్ 6 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్ల
ఆదిలాబాద్ రూరల్, మార్చి 31: పట్టణంలో మాస్కులు లేకుండా తిరిగే వారికి జరిమానా తప్పదని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలు దుకా�
నార్నూర్, మార్చి 31: మండలంలోని గ్రామాల్లో చేపడుతున్న పల్లెప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి ఎం శ్రీనాథ్ పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయం
సులువైన బోధనతో ఉత్తమ ఫలితాలువిజయాలకు చిరునామాగా బెల్లంపల్లి సీవోఈబెల్లంపల్లి రూరల్, మార్చి 29 : ఇటీవల వెలువడిన జాతీయస్థాయి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ( సీవోఈ)కి చెందిన �
ఖాళీగా ఉన్న స్థానాల ఓటరు జాబితా సిద్ధం చేయండిడీపీవోలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలుఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19 సర్పంచ్, 192 వార్డులు, 5 ఎంపీటీసీ స్థానాలు ఖాళీనిర్మల్ టౌన్, మార్చి 29 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్�