ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలో ఆదివాసీల అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం మండలంలోని అంకాపూర్ జీపీలో ప్రహారి నిర్మాణానికి, రూ20 లక్షలతో చేపట్టనున్న ఎస్
ఆదిలాబాద్: జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రాక్షన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ , హౌస్వైరింగ్ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్అసిస్టెంట్ డైరెక్టర్ రఘునాథ్ తెలిప
Wine depot | జిల్లాలోనే ఉట్నూర్ మద్యం డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం ఉట్నూరు క్రాస్రోడ్డులోని ఐఎంఎల్డీ మద్యం డిపోలో మంటలు చెలరేగాయి
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా
తాంసి : జిల్లాలో ఆదివాసుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట బుధవారం నిర్వహించిన ఆదివాసీ పోరాట యో
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గోండులు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే దండారీ గుస్సాడీ ఉత్సవాల నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ. ఒక కోటి మంజూరుచ
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్ : ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. ఆదివారం జిల్లా క�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎదులాపురం : ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అభివృద్ధి చేస్తుంది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.బుధవారం జిల్లా కేంద్�
ఆసిఫాబాద్కు మూడు,మంచిర్యాలకు ఐదు, ఆదిలాబాద్కు ఆరు, నిర్మల్కు తొమ్మిదో స్థానం యేటా రికార్డు స్థాయిలో వర్షపాతం అడవుల సంరక్షణకు సర్కారు చర్యలే కారణం అటవీ విస్తీర్ణంలో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకు నాలుగు
అమ్మవారికి ఒడిబియ్యం, పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి ఐకేరెడ్డి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కడియం శ్రీహరి,నిజామాబా
ఐచర్ వాహనం స్వాధీనంవివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం,అక్టోబర్ 12 : పట్టణంలో గతేడాది జరిగిన సిగరేట్ల దొంగతనం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చ�
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు ఇంద్రవెల్లి, అక్టోబర్12: మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీ గిరిజనులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజెన్సీ �
ఆదిలాబాద్ కలెక్టరేట్లో అధికారులు, వ్యాపారులతో సమావేశమైన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్ వివిధ అంశాలపై చర్చ ఆదిలాబాద్, అక్టోబర్ 12 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.90 లక్ష�