వెజిటేబుల్స్ సాగుకు సర్కారు ప్రోత్సాహం స్థానిక అవసరాలకు తగ్గట్లుగా పంటలు సాంకేతికత సాగుపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు ఇందుకోసం రూ.79.50 లక్షలు కేటాయింపు ఎస్సీ, ఎస్టీలకు 100, ఇతరులకు 90 శాతం సబ్సిడీపై పరికరాల
ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నర్సరీ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం మదనాపూర్లో ఆయిల్ పామ్ నర్సరీ 50 వేల మొక్కల పెంపకానికి కసరత్తు ఆగస్టులో మొక్కలు నాటేందుకు ప్రణాళిక 700 ఎకరాల్లో పెంపకానికి దరఖాస్తులు �
విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి తన కూతురికీ సర్కారు బడిలోనే విద్యాభ్యాసం భీంపూర్, సెప్టెంబర్ 4 :ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు ఎంతో కృషి చేస్తున్నది. బడుల్లో పిల్లలకు నాణ్యమైన విద్
నిర్మల్ జిల్లా చిట్యాల్లో డబుల్ బెడ్రూంల ప్రారంభోత్సవం 71 మంది లబ్ధిదారులకు గృహాలు అందజేసిన మంత్రి అల్లోల ఐకేరెడ్డి కాలనీలోని ఇండ్లలోకి ప్రవేశించి మురిసిన కుటుంబాలు సోన్, సెప్టెంబర్ 4: పేదింటి ఆత్మ
మట్టి ప్రతిమలనే ప్రతిష్టించాలి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 4: జిల్లాలో గణేశ్ ఉత్సవాలను ప ర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత�
ప్రారంభమైన పోషణ మాసోత్సవాలు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం నెల రోజులపాటు ఊరూరా అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో 30 నుంచి 40 వరకు న్యూట్రీగార్డెన్ల ఏర్పాటుకు ప్రణాళికలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు
ఆదిలాబాద్ | ఆదిలాబాద్: జిల్లాలోని జైనాథ్ మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని సుందరిగిరిలో సొంత అన్ననే తమ్ముడు నరికి చంపాడు. సుందరిగిరికి చెదిన మారుతీరావు, లక్ష్మణ్ అన్నాతమ్ముళ్లు.
ఎంపీ సోయం బాపురావ్పై కేసు | నిర్మల్ జిల్లా భైంసాలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్పై భైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్| ఆలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నేరడిగొండ మండలం కుప్తి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కొలాంగూడకు చెందిన గర్భిణి కొడప రాజుబాయి మృతిపై కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆరాతీశారు. మంగళవారం ఐటీడీఏ పీవో భవేశ్మిశ్రాతో కలిసి గ్రామానికి వెళ్లారు. రెండు కిలోమీటర్లు నడ�
ఉమ్మడి ఆదిలాబాద్| ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాం�
మంత్రి సొంత గ్రామంలో ఇండ్ల పంపిణీ సంబురపడుతున్న ఎల్లపెల్లి లబ్ధిదారులు పేదోడికి గూడు కల్పించాలన్నదే సీఎం లక్ష్యం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్, ఆగస్టు 17 :
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 17 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి రైతులు కృషిచేయాలని నాబార్డ్ అధికారి రాంరెడ్డి సూచించారు. మండలంలోని సాలెవాడ(బి) గ్రామంలో సహకార బ్యాంక్ ఉట్నూర్ శాఖ ఆధ్వర్యంలో నాబార్డ
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లోకేశ్వరం,ఆగస్టు, 17 : బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని అర్లి గొడిసెరలో బృహత్ పల్లె ప్రకృత�