కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కే
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సీసీఐని పునరుద్ధరించడానికి అవకాశాలున్నా ఢిల్లీలోని బీజేపీ సర్కారు మాత్ర�
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని చోర్గాంలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను గురువారం ఆయన పరిశీలించారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్ వర్చువల్విధానంలో సఖీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ఎదులాపురం, ఫిబ్రవరి3: సఖీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం సకాలంలో నిర్వహించాలని, వచ్చే సమావేశం నాటికి కొత్త ప్రతిపాదనలతో అధికార
ఆంగ్ల మాధ్యమంతో రెబ్బన్పల్లి ప్రాథమిక పాఠశాలకు ఆదరణ నాడు కేవలం 24 మంది.. నేడు 256 మంది విద్యార్థులు కార్పొరేట్కు దీటుగా సకల సౌకర్యాలతోవిద్యాబోధన ఉపాధ్యాయుల కృషి, దాతల సహకారానికి ఫలితం ఇది మంచిర్యాల జిల్ల�
శ్రీనివాస్ హత్య కేసును ఛేదించిన పోలీసులు భార్యనే ప్రధాన సూత్రధారి పలువురి అరెస్టు లక్ష్మణచాంద, జనవరి 30 : ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే హత్య చేయించిందో భార్య. మండలంలోని కనకాపూర్ గ్రామశివారులోని వాగులో శ�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బండలనాగాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన భీంపూర్, జనవరి 30 : వేగంగా,నాణ్యతగా డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తి చేయాలని బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బం�
అర్ధరాత్రి నుంచి ప్రారంభించనున్న మెస్రం వంశీయులు గంగాజలంతో ఆరాధ్యదైవానికి అభిషేకం ఇంద్రవెల్లి, జనవరి 30 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబా జాతర నేటి అర్థరాత్రి మెస్రం వంశీయుల �
బీజేపీ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలె.. సీసీఐ సాధన కమిటీ సభ్యుల డిమాండ్ 4న ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపు ఎదులాపురం, జనవరి 30: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ ఫ్యాక్టరీ ప్రారంభించక పోతే ఉద్యమానికి స�
చదువు మధ్యలో మానేసిన పిల్లల గుర్తింపునకు ముగిసిన ప్రత్యేక సర్వే పట్టణంలో 25, రూరల్లో 15 మంది, మావలలో ఐదుగురు గుర్తింపు ఆదిలాబాద్ రూరల్, జనవరి 30: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా అందరికీ విద్య �
ఆదిలాబాద్ టౌన్, జనవరి 30 : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగ
ఖానాపూర్ రూరల్, జనవరి 30 : మండలంలోని బాదనకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల్పేట బుద్ధ విహార్ ప్రాంతంలో విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర. గుజరాత
ఓ వైపు ఫీవర్ సర్వే.. మరో వైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆరోగ్యంపై ప్రజలకు సూచనలిస్తూ ముందుకు సాగిన వైద్య సిబ్బంది 100 శాతం జ్వర సర్వే పూర్తి 5952 ఇండ్లల్లో సర్వే 170 మందికి కరోనా లక్షణాలు.. కిట్లు అందజేత జ్వర సర్వే�