ఆదిలాబాద్ : జిల్లాలోని జైనథ్ మండలంలోని హట్టిఘాట్ గ్రామంలో నిర్మిస్తున్న అంతరాష్ట్ర చనక-కొరటా ప్రాజెక్టు పంప్హౌస్ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నీటిపారుద�
ఆదిలాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో లాక్డౌన్ను పరిశీలించా�
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న జ్వర సర్వే ప్రతి కుటుంబంలోని ఆరోగ్య వివరాలు సేకరణ వ్యాధుల గుర్తింపు.. అక్కడికక్కడే మందుల కిట్ల పంపిణీ.. హోం ఐసొలేషన్లో ఉంటే నిరంతర పర్యవేక్షణ లక్షణాలు తీవ్రంగా ఉంటే కొవిడ్
ఇచ్చోడ ఎంపీడీవో రాంప్రసాద్ వన నర్సరీ, పల్లె ప్రకృతి వనాల పరిశీలన ఇచ్చోడ, మే 11: మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ఎంపీడీవో రాంప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని జామిడి, ఇచ్చోడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ�
ఎమ్మెల్యే జోగు రామన్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజ ఆదిలాబాద్ రూరల్, మే 11: ఆదిలాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. మంగళవారం జిల్లా క
కరోనా కట్టడికి సర్కారు ఇంటింటికీ వైద్య బృందాలను పంపించి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు సభ్యుల చొప్పున 250 ఇండ్లను సర్వే చేస్తున్నారు. ఈ బృందంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, ప�
మున్సిపల్ కమిషనర్ శైలజ ఇంటింటా ఆరోగ్య సర్వే పరిశీలన ఆదిలాబాద్ రూరల్, మే 11: కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శైలజ సూచించారు. జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్బోర్డులో చే�
ఆదిలాబాద్ : వైద్య బృందాలతో తమ ఆరోగ్య సమాచారాన్ని పంచుకోవాలని, వారు సూచించిన మందులను తీసుకోవాల్సిందిగా ఆదిలాబాద్ ఇంఛార్జీ కలెక్టర్ పీఎస్ రాహుల్ రాజ్ ప్రజలను కోరారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలోన
ఆదిలాబాద్ : పౌరసంఘం కోసం రెండు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జోగు ప్రేమేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంటిగ్రే
ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆదిలాబాద్ రిమ్స్లో ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేసి, బాధితులకు చికిత�
ఆదిలాబాద్ : నెలకు రూ. 2 వేల ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం పంపిణీ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమెందర్ అన్నారు. బుధవారం
బోథ్ : ఉగాది సందర్భంగా రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. భూతల్లికి పసుపు కుంకుమతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు. ప్లవనామ సంవత్సరంలో పంటలు బాగా పండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని వేడుకున్నారు. ఆ