డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్అపోహలపై అవగాహన కల్పిస్తున్న వైద్యసిబ్బందితాంసి, నవంబర్ 29: వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యమని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. మండలంలోని ఘోట్కూరి గ్రామంలో జిల్ల�
రూ. కోటి వరకు వసూలుబాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుపోలీసుల అదుపులో మహిళ, ఆమె భర్తనిర్మల్ టౌన్, నవంబర్ 29 : నమ్మకంగా ఉంటూనే ఆమె నట్టేటా ముంచింది. చిట్ ఫండ్ కంపెనీ పేరిట రూ. కోటి వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలు�
మహిళా సంఘాలకు ప్రోత్సాహక నిధిఉమ్మడి జిల్లాలో రూ. 3.70 కోట్ల రివాల్వింగ్ ఫండ్నిర్మల్ చైన్గేట్, నవంబర్ 29 : మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నది. ఇందు లో భాగంగా స్వయం సహా�
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పూర్తిచేయాలిరైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలివ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలినిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీసారంగాపూర్, నవంబర్ 29 : వరి ధాన్యం క�
ఐదు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు రాయడం, చదవడం15 రోజుల పాటు నిర్వహణ ప్రతిభ ఆధారంగా మార్కులువెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ సారంగాపూర్, నవంబర్ 28;కరోనా కారణంగా విద్యార్థులు దాదాపు ఏడాదిన్న�
కాసిపేట, నవంబర్ 28 : మారుమూల గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాసిపేట మండలంలోని వెంకటాపూర్లో దేవాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత
పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులుపల్లె ప్రకృతి వనాల్లో అన్ని రకాల మొక్కల పెంపకంఇంద్రవెల్లి, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ప్రత్య�
పాండురంగడి సన్నిధిలో సప్తమి ఉత్సవాలు ప్రారంభంయాదవ, ఆర్యవైశ్య, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో వేడుకలుడిసెంబర్ 3న ముగింపుకుభీర్, నవంబర్ 28: తెలుగింటి పండరీపురంగా ఖ్యాతి గాంచిన కుభీర్లోని శ్రీవిఠలేశ్వ�
లక్ష్మణచాంద, నవంబర్ 28: వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా రైతులకు రైతువేదికల ద్వారా అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని వడ్యాల్, రాచాపూ
ఎదులాపురం, నవంబర్ 28: బడుగుల బాంధవుడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో పలు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం జ్యోతిబా ఫూలే 131వ వర్ధంతి నిర్వహ