Adani ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో భారీ అవినీతి బయటపడింది. కరెంట్ కొనుగోలులో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు అదానీ కంపెనీకి అను�
అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల డిస్క్లోజర్లు, ఈ గ్రూప్లో విదేశీ ఫండ్స్ వాటాల పరిమితులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరిగిందని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తులో వెల్లడైనట్టు సంబంధిత వర్గాలు త�
నిబంధనలను అడ్డంగా తొక్కేసి బీజేపీకి అనుబంధంగా ఉండేవారికి ఎన్హెచ్ఏఐ కాంట్రాక్టును కట్టబెట్టడంపై న్యూస్లాండ్రీ అనే సంస్థ లోతుగా పరిశోధన నిర్వహించటంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
Hindenburg | అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక ఏ స్థాయిలో ప్రకంపనల్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ రంగందాకా ఈ అంశం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో�
అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్లో ప్రమోటర్లు గౌతమ్ అదానీ కుటుంబం వాటా పెంచుకున్నది. సోమవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపిన సమాచారం ప్రకారం ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 67.65 శాతం నుంచి
Adani Group |రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నెపంతో వివాదాస్పద మూడు సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్తమిత్రుడికి చెందిన అదానీ గ్రూప్ కూడా కీలక భూమిక పోషించింది. ర
ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ వ్యవస్థ మనది. ఇప్పటికీ అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగంగా వ్యవసాయరంగం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నది. జీడీపీలో వ్యవసాయం వాటా 20 శాతానికి అటూ ఇటూగా ఉంటున్నద�
Adani Group | తీవ్ర రుణభారంలో ఉంటూనే వరుస టేకోవర్లు చేస్తున్న గౌతమ్ అదానీ గ్రూప్ ప్రమోటర్లు తాజాగా మరో కంపెనీలో కొంత వాటా విక్రయించారు. బుధవారం స్టాక్ ఎక్సేంజీల్లో పలు బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ పవర్లో 8.1 �
అదానీ-హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి దర్యాప్తును ముగించేందుకు గడువును మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Adani Group | హిండెన్బర్గ్ ఆరోపణలతో అతలాకుతలమైన అదానీ గ్రూప్ తొలిసారిగా ఓ ఇన్ఫ్రా కంపెనీ టేకోవర్కు సిద్ధమైంది. గుజరాత్లో సిమెంట్ ప్లాంట్ నడుపుతున్న సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన సంఘీ సిమెంట్�
Adani Group | దేశంలో రద్దీగా ఉండే ఎనిమిది ఎయిర్పోర్టులను కేంద్రంలోని బీజేపీ సర్కారు అదానీ గ్రూప్నకు కట్టబెట్టింది. ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవంలేని కంపెనీలకు డీల్ అప్పగించవద్దంటూ డిపార్ట్మెంట్
Adani Group | గౌతమ్ అదానీ కన్ను సంఘీ ఇండస్ట్రీస్పై పడింది. పశ్చిమ భారత్లో అగ్రగామి సిమెంట్ తయారీగా వెలుగొందుతున్న సంఘీ ఇండస్ట్రీస్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయానికి అదానీ గ్రూపు సిద్ధమైంది.
అదానీ గ్రూపునకు చెందిన సిమెంట్ తయా రీ సంస్థ ఏసీసీ లిమిటెడ్ రాణించింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 466.14 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. అమ్మక