అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణకు ఏర్పాటైన ఆరుగురు సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు తమ నివేదికను సమర్పించింది. దీనిపై శుక్రవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్నది.
Hindenburg | తమను, తమ ప్రభుత్వాన్ని, తమ సన్నిహితులను విమర్శించిన లేదా ప్రశ్నించిన వారిపై దాడులు లేదా వేధింపులకు పాల్పడటం కేంద్రంలోని బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్ర మోద
అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్ నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.87 శాతం తగ్గి రూ.763 కోట్లకు పడిపోయింది.
Adani Group | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొంటున్న ఏకపక్ష విధాన నిర్ణయాలు కార్పొరేట్లకు జేబులు నింపేందుకే కాకుండా అటవీభూములనూ దోచిపెట్టేలా ఉన్నాయి. దేశంలోనే అత్యంత విస్తారమైన అడవుల్లో ఒకటైన ఛత్తీస్గఢ్
Adani | అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్�
Adani | ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం ఆ
Minister KTR | వైజాగ్ స్టీల్ ప్లాంట్ టేకోవర్పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని తెలంగాణ బీజేప�
Vizag Steel Plant | అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ను తమ వ్యాపార మిత్రులు, సన్నిహితులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని, బీఆర్ఎస్( BRS Party ) దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
అదానీ గ్రూప్ వ్యవహారం యావత్తు దేశాన్ని కుదిపేస్తున్నా.. ఆ గ్రూప్ కుట్రలు ఆగట్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల వార్తా వెబ్సైట్ ‘స్క్రోల్' ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ఇందుకు అద్దం పడ�
దేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, షిప్పింగ్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ ఒకటేమిటి మౌలిక సదుపాయాల రంగాలన్నింటిలోకీ శరవేగంగా విస్తరించిన గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ హిండెన్బర్గ్
Adani Group | ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) అనాలోచిత నిర్ణయంతో ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. అదానీ కంపెనీల్లో ఆర్థిక అవక�
‘విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లోకి పెద్దయెత్తున పెట్టుబడులు వచ్చాయి. అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలి’ అంటూ బీఆర్ఎస్ ఎంపీలు సహా ప్రతిపక్ష పార్టీ నేతలు కొన్నిరోజులుగా నిరసనల�
రుణ, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు పరిమితులు విధించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తున్నది. అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు.. తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ రంగ