అదానీ-హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి దర్యాప్తును ముగించేందుకు గడువును మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Adani Group | హిండెన్బర్గ్ ఆరోపణలతో అతలాకుతలమైన అదానీ గ్రూప్ తొలిసారిగా ఓ ఇన్ఫ్రా కంపెనీ టేకోవర్కు సిద్ధమైంది. గుజరాత్లో సిమెంట్ ప్లాంట్ నడుపుతున్న సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన సంఘీ సిమెంట్�
Adani Group | దేశంలో రద్దీగా ఉండే ఎనిమిది ఎయిర్పోర్టులను కేంద్రంలోని బీజేపీ సర్కారు అదానీ గ్రూప్నకు కట్టబెట్టింది. ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవంలేని కంపెనీలకు డీల్ అప్పగించవద్దంటూ డిపార్ట్మెంట్
Adani Group | గౌతమ్ అదానీ కన్ను సంఘీ ఇండస్ట్రీస్పై పడింది. పశ్చిమ భారత్లో అగ్రగామి సిమెంట్ తయారీగా వెలుగొందుతున్న సంఘీ ఇండస్ట్రీస్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయానికి అదానీ గ్రూపు సిద్ధమైంది.
అదానీ గ్రూపునకు చెందిన సిమెంట్ తయా రీ సంస్థ ఏసీసీ లిమిటెడ్ రాణించింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 466.14 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. అమ్మక
అదానీ సంస్థ నిర్వహిస్తున్న గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికే నీటమునిగింది. రన్వే సహా విమానాశ్రయ కారిడార్లోకి నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బం
Adani Group | తమవద్ద ఉన్నది సామాన్యుల సొమ్ము అన్న సోయి కూడా లేకుండా అదానీ కంపెనీల్లో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ వంటి బీమా సంస్థలు ఇప్పటికే నష్టపోయి మూకుమ్మడిగా మూతులు �
Adani | బిలియనీర్ గౌతమ్ అదానీ.. పొరుగు దేశం శ్రీలంకపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అక్కడ పలు ప్రాజెక్టులతో పాగా వేసిన అదానీ.. మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లంకలో ఓ గ్రీన్ హైడ్రోజన
Adani Group | తాము గతంలో నిబంధనలు మార్చినంత మాత్రాన ఆఫ్షోర్ ఫండ్స్ (విదేశీ ఫండ్స్) పెట్టుబడుల వెనుక లబ్ధిదారులు ఎవరో గుర్తించడం కష్టతరం కాదని సుప్రీం కోర్టుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. ఈ పెట్టు
గౌతమ్ అదానీ కుటుంబం తన కంపెనీల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన వాటాల్ని మార్కెట్లో విక్రయించింది. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్లో 1.6 శాతం వాటా ను (1.8 కోట్ల షేర్లు), అదానీ గ్రీన్ ఎ�
రానున్న 2-3 ఏండ్లలో అధిక లాభాలపై అదానీ గ్రూప్ కన్నేసింది. అన్ని రంగాల వ్యాపారాన్ని మరింత పటిష్ఠం చేసి ఏటా 20 శాతం చొప్పున అభివృద్ధిని పెంచుకుంటూ పోవాలని నిర్ణయించింది.
దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీ గ్రూప్నకు మరోదఫా అమెరికా సెగ తగిలింది. ఈ ఏడాది జనవరిలో యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో అతలాకుతలమైన అదానీ గ్రూప్పై తాజాగా అమెరికా నియంత్రణా సంస్థలు దర్యా
Adani | నాలుగు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ)తో సహా ఆరు కంపెనీలు అదానీ గ్రూపు షేర్లలో అనుమానాస్పద ట్రేడింగ్కు పాల్పడ్డాయని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ పేర్కొన్నది.
Adani Group: అదానీ గ్రూపు కృత్రిమ ట్రేడింగ్కు పాల్పడలేదని సుప్రీంకోర్టు నియమిత నిపుణుల కమిటీ తెలిపింది. హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టును ఆ ప్యానల్ తప్పుపట్టింది. అదానీ గ్రూపు ప్రాథమికంగా ఎటువంటి ఉ�