అదానీ సంస్థ నిర్వహిస్తున్న గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికే నీటమునిగింది. రన్వే సహా విమానాశ్రయ కారిడార్లోకి నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బం
Adani Group | తమవద్ద ఉన్నది సామాన్యుల సొమ్ము అన్న సోయి కూడా లేకుండా అదానీ కంపెనీల్లో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ వంటి బీమా సంస్థలు ఇప్పటికే నష్టపోయి మూకుమ్మడిగా మూతులు �
Adani | బిలియనీర్ గౌతమ్ అదానీ.. పొరుగు దేశం శ్రీలంకపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అక్కడ పలు ప్రాజెక్టులతో పాగా వేసిన అదానీ.. మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లంకలో ఓ గ్రీన్ హైడ్రోజన
Adani Group | తాము గతంలో నిబంధనలు మార్చినంత మాత్రాన ఆఫ్షోర్ ఫండ్స్ (విదేశీ ఫండ్స్) పెట్టుబడుల వెనుక లబ్ధిదారులు ఎవరో గుర్తించడం కష్టతరం కాదని సుప్రీం కోర్టుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. ఈ పెట్టు
గౌతమ్ అదానీ కుటుంబం తన కంపెనీల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన వాటాల్ని మార్కెట్లో విక్రయించింది. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్లో 1.6 శాతం వాటా ను (1.8 కోట్ల షేర్లు), అదానీ గ్రీన్ ఎ�
రానున్న 2-3 ఏండ్లలో అధిక లాభాలపై అదానీ గ్రూప్ కన్నేసింది. అన్ని రంగాల వ్యాపారాన్ని మరింత పటిష్ఠం చేసి ఏటా 20 శాతం చొప్పున అభివృద్ధిని పెంచుకుంటూ పోవాలని నిర్ణయించింది.
దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీ గ్రూప్నకు మరోదఫా అమెరికా సెగ తగిలింది. ఈ ఏడాది జనవరిలో యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో అతలాకుతలమైన అదానీ గ్రూప్పై తాజాగా అమెరికా నియంత్రణా సంస్థలు దర్యా
Adani | నాలుగు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ)తో సహా ఆరు కంపెనీలు అదానీ గ్రూపు షేర్లలో అనుమానాస్పద ట్రేడింగ్కు పాల్పడ్డాయని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ పేర్కొన్నది.
Adani Group: అదానీ గ్రూపు కృత్రిమ ట్రేడింగ్కు పాల్పడలేదని సుప్రీంకోర్టు నియమిత నిపుణుల కమిటీ తెలిపింది. హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టును ఆ ప్యానల్ తప్పుపట్టింది. అదానీ గ్రూపు ప్రాథమికంగా ఎటువంటి ఉ�
Supreme Court: అదానీ గ్రూపుపై సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రిపోర్టును ఆగస్టు 14వ తేదీన సమర్పించాలని సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ నర్సింహ, పర్దివాలాలతో కూడిన ధర్మా
Adani Group | అదానీ గ్రూప్లో అవకతవకల ఉదంతంపై దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సోమవారం సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ సమర్పించింది. 2016 నుంచి తాము అదానీ గ్రూప్ కంపెన�
అదానీ గ్రూప్ అవకతవకలపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ దర్యాప్తును పూర్తిచేసేందుకు మరో మూడు నెలల గడువు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు సూచనాప్రాయంగా తె
హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ పేరిట వివిధ కంపెనీలను స్థాపించి నిధులను సేకరించిన అదానీ గ్రూప్.